వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల మార్చి 29(ప్రజా మంటలు)
వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని ప్రభుత్వ విప్పు ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లాలో నీ కలెక్టరేట్ స్టేట్ చాంబర్లో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు
జిల్లా కలెక్టరేట్ స్టేట్ చాంబర్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందస్తు సమ్మర్ ప్లానింగ్ మిషన్ భగీరథ వాటర్ ను ఇంటి ఇంటికి అందించాలి, అలాగే రోడ్ల మరమ్మత్తులు సిసి రోడ్ల మరమ్మత్తులు పెండింగ్లో ఉన్నటువంటి పనులను దృష్టిలో ఉంచుకొని పూర్తిస్థాయిలో పనిచేయాలని అధికారులను సూచించారు.
జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్, జిల్లా వివిధ అధికారులతో అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని చెప్పారు.
ఇట్టి సమావేశంలో డి ఆర్ డి ఓ రఘువరన్, ఆర్ అండ్ బి ఈ ఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్, ఈ పి ఆర్ ఓ, మరియు డిపిఓ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత

శాంతి భద్రత ల దృష్టిలో జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
