ముదిరాజ్​ లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలి

On
ముదిరాజ్​ లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలి

సికింద్రాబాద్​ మార్చి 20 (ప్రజామంటలు):

ముదిరాజ్​ కమ్యూనిటీని బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలని డిమాండ్ చేస్తూ  ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పలువురు ముదిరాజ్​ సంఘ నాయకులు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్​ ను కోరారు. రాష్ర్ట ముదిరాజ్​ సంఘ అడ్వయిజర్​ మర్రి ప్రభాకర్​ ముదిరాజ్​ శామీర్​పేట లో ఎంపీ ఈటలను కలసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ర్టంలో బీజేపీ బలోపేతం కానుందన్నారు. రాష్ర్ట ముదిరాజ్​ సంఘ నాయకులు  పొట్లకాయల వెంకటేశ్వర్లు, నీరజ, బాలకృష్ణ,పృథ్వీరాజ్​,ప్రసాద్​ రాజు పాల్గొన్నారు

Tags

More News...

Local News 

పేకాట స్థావరంపై  సి సి ఎస్  పోలీసుల దాడులు

పేకాట స్థావరంపై  సి సి ఎస్  పోలీసుల దాడులు కోరుట్ల మార్చి 28(ప్రజా మంటలు)కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో  సిసిఎస్ పోలీసు లు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి  తీసుకొని వారి వద్ద నుంచి  రూ. 22920 రూపాయలు, ఆరు మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిని...
Read More...
Local News 

ధన్వంతరి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు 

ధన్వంతరి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు      జగిత్యాల  మార్చి  28(ప్రజా మంటలు)  శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం నందు వెలసి యున్న మాతా ధన లక్ష్మిదేవి సేవలో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి వారి అధ్వర్యంలో కుంకుమార్చన మరియు లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు. మాతలు అధిక సంఖ్య లో పాల్గొని అమ్మ వారికి ఒడి బియ్యం సమరించారు పూజ...
Read More...
Local News 

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్    అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీజగిత్యాల మార్చి 28(ప్రజా మంటలు)   శాంతి భద్రతల పరిరక్షణకు గస్తీని మరింత ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా బ్లూ కోట్స్,  పెట్రోకార్ వాహనాలతో నిరంతర గస్తీ నిర్వహిస్తూ అదనంగా నైట్ బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్...
Read More...
Local News 

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు జగిత్యాల, మార్చి -27( ప్రజా మంటలు) రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జీ. నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, శ్రీమతి రంగు బాలలక్ష్మి గురువారం కొండగట్టు ఆంజనేయస్వామి  స్వామివారిని దర్శించుకున్నారు . ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్, సభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఈఓ...
Read More...
Local News 

యేసు క్రీస్తు పరిచారకుడు పగడాల ప్రవీణ్ ఆత్మ శాంతి కోసం కొవ్వొత్తులతో సంతాపం

యేసు క్రీస్తు పరిచారకుడు పగడాల ప్రవీణ్ ఆత్మ శాంతి కోసం కొవ్వొత్తులతో సంతాపం భీమదేవరపల్లి మార్చి 27 (ప్రజామంటలు) : యేసు క్రీస్తు పరిచారకుడు పగడాల ప్రవీణ్ అకాల మరణము చెందిన కారణముగా "భీమదేవరపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్" వారి సమక్షంలో ముల్కనూరు గ్రామంలో రివైవల్ క్రిస్టియన్ సెంటర్ లో సమకూడి శాంతి కోసం కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. శాంతి కోసం ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో...
Read More...
State News 

 ముఖ్యమంత్రిని కలిసిన మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు

 ముఖ్యమంత్రిని కలిసిన మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు హైదరాబాద మార్చ్ 27:    శాసనమండలి లో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ని మాజీ మంత్రివర్యులు మరియు తెలంగాణ మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ జి రాజేశం గౌడ్ మరియు మాజీ మంత్రులు నేరెళ్ల ఆంజనేయులు, సుద్దాల దేవయ్య మరియు మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్, డాక్టర్ నగేష్, డాక్టర్ లింగయ్య, రవీందర్ రెడ్డి,...
Read More...
Local News 

గొల్లపల్లి లో తాజా మాజీ సర్పంచ్ లు అక్రమ అరెస్ట్ 

గొల్లపల్లి లో తాజా మాజీ సర్పంచ్ లు అక్రమ అరెస్ట్  గొల్లపల్లిమార్చి, 27 (ప్రజా మంటలు):    గొల్లపల్లి లోని మండల వ్యాప్తంగా అక్రమంగా  తాజా మాజీ సర్పంచ్ ను అక్రమ అరెస్టులు  కరోనా కష్టకాలంలో కూడా మేము ముందుండి  గ్రామంలో ఎక్కడికక్కడ ఏగ్రామ సర్పంచ్ ఆ గ్రామంలో  అభివృద్ధి పనులు చేసినాము , మాకు రావలసిన  పెండింగ్ బిల్లు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ  ,...
Read More...
Local News 

ప్రయాణం మరింత సురక్షితం – రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు- పోలీసుల ప్రత్యేక చర్య

ప్రయాణం మరింత సురక్షితం – రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు- పోలీసుల ప్రత్యేక చర్య మల్యాల మార్చి 27(ప్రజా మంటలు)జిల్లా లో రోడ్డు ప్రమాదాల నివారణనే లక్ష్యంగా జిల్లా ఎస్పి అశోక్ కుమార్  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *”సురక్షిత ప్రయాణం”* అనే కార్యక్రమo లో బాగంగా  కొండగట్టు ఘాట్ రోడ్డు నుoడి వాహనాలు  కిందకు వచ్చి నేషనల్ హైవే -63 ని కలిసే వద్ద తరచుగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నందున మల్యాల...
Read More...
Local News 

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి 6 గురి  అరెస్ట్ ... 32490 రూపాయల నగదు స్వాధీనం

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి  6 గురి  అరెస్ట్ ... 32490 రూపాయల నగదు స్వాధీనం       మేడిపల్లి మార్చి 27(ప్రజా మంటలు)పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వకోట గ్రామ శివారులో  పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు  పేకాట స్థావరం పై సీసీఎస్ ఇన్స్పెక్టర్  శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడి చేసి 6 గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 32490/- నగదు,6 మొబైల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిని...
Read More...
Local News 

పొగాకు ఉత్పత్తుల పట్టివేత

పొగాకు ఉత్పత్తుల పట్టివేత   భీమదేవరపల్లి మార్చి 27 (ప్రజామంటలు ) : రూ 19,993 లా విలువైన పొగాకు ఉత్పత్తులను కొత్తకొండలో గురువారం ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ స్వాధీనం చేసుకొని వివరాలు వెల్లడించారు. కొత్తకొండ గ్రామంలో సాయంత్రం పెట్రోలింగ్ చేస్తుండగా, కొత్తకొండ పరిసరాలలో నమ్మదగిన సమాచారం మేరకు పొగాకు ఆటోను ఆపి తనిఖీ చేయగా ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తులు...
Read More...
Local News 

చులకన భావంతో పిలిచే కులాల పేర్లను గౌరవప్రదంగా పిలిచేలా మారుస్తాం. పేదలు రిజర్వేషన్ ఫలాలను  సద్వినియోగం చేసుకోవాలి.. బీసీ కమిషన్ చైర్మన్  గోపిశెట్టి నిరంజన్..

చులకన భావంతో పిలిచే కులాల పేర్లను గౌరవప్రదంగా పిలిచేలా మారుస్తాం. పేదలు రిజర్వేషన్ ఫలాలను  సద్వినియోగం చేసుకోవాలి..  బీసీ కమిషన్ చైర్మన్  గోపిశెట్టి నిరంజన్.. జగిత్యాల /ధర్మపురి మార్చి 27(ప్రజా మంటలు)జిల్లాలో చైర్మన్ కమిషన్ సభ్యుల పర్యటన.. సమాజంలో నేటికీ చులకన భావంతో పిలిచే కులాల పేర్లను గౌరవప్రదంగా పిలిచేలా వాటిని మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ స్పష్టం చేశారు. చులకన భావంతో కులాలను పిలవడం వల్ల ఆ కులస్తులు, పిల్లలు తీవ్ర...
Read More...
Local News 

ధాన్యం సేకరణ చిత్త  శుద్ది తో  యజ్ఞం లా నిర్వహించాలి అధనపు కలెక్టర్ లత

ధాన్యం సేకరణ చిత్త  శుద్ది తో  యజ్ఞం లా నిర్వహించాలి అధనపు కలెక్టర్ లత జగిత్యాల మార్చి 27(ప్రజా మంటలు)  జగిత్యాల: జిల్లాలో రానున్న రబీ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియను ఒక యజ్ఞంల చిత్తశుద్ధిగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్.లత ఉద్భోదించారు. గురువారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో యాసంగి ధాన్యం సేకరణ పై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల...
Read More...