ఇంటింటికి మహా కుంభమేళా జల ప్రసాదం పంపిణీ
గొల్లపల్లి మార్చి 06 (ప్రజా మంటలు)
మహాశివరాత్రి పర్వదినం రోజున ప్రయాగ్రాజ్ మహా కుంభమేళా త్రివేణి సంగమం నుండి తీసుకువచ్చినటువంటి మహా జల ప్రసాదం ఒకరిద్దరికే అందివ్వకుండా అందరికీ అందించాలనే సంకల్పంతో బి బి కే( భీమ్ రాజు పల్లి బొమ్మన కుమార్ ) ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రస్ట్ ఫౌండర్ బొమ్మన కుమార్ భీమ్ రాజు పల్లి గ్రామంలో గురువారం ఇంటింటికి పంపిణీ చేశారు. గ్రామంలోని 160 కి పైగా కుటుంబాలకు ఈ పుణ్య నీటిని అందించడం జరిగింది. ఈ పుణ్యా నీటిని నెత్తిన చల్లుకున్న చాలు మహా కుంభమేళా పుణ్యస్నానం చేసినంత పుణ్యం.ఈ మహా పుణ్య నీరు ప్రతి గృహంలో ఉండటం చేత పూజా, ఇతర శుభ కార్యక్రమాలకు ఎంతో ఉపయోగం. అందరికీ కుంభమేళా స్నాన పుణ్యం కలగాలని కాంక్షిస్తూ ఈ పుణ్య నీరు అందించడం తమ అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యూత్ సభ్యులు కంది మహేష్, సామల కిరణ్, అనగందుల రూపేష్, పవన్, తక్కల అశోక్, రేవల్లి గంగాధర్, బొమ్మన నరేందర్, పెద్దయ్య, కంది అర్జున్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత

శాంతి భద్రత ల దృష్టిలో జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
