ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గెలుపు రాష్ట్ర రాజకీయాలలో నూతన అధ్యాయం
హనుమకొండ జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి గౌడ్
సంబరాల్లో బిజెపి శ్రేణులు
భీమదేవరపల్లి మార్చి 5 (ప్రజామంటలు) :
తెలంగాణ రాజకీయాలలో కొత్త అధ్యాయం ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ MLC ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డికి ఓటు వేసి వారి యొక్క విజయానికి కారకులైన ప్రతి ఒక్క పట్టభద్రుడికి నా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని హనుమకొండ జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి గౌడ్ అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని డబ్బులతో రాజకీయాలలో గెలవాలనుకునే వారికి అంజిరెడ్డి గెలుపు ఒక చెంప దెబ్బ అని అన్నారు.మొన్న పార్లమెంట్ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ డబ్బులు పంచినా కూడా బండి సంజయ్ కుమార్ ఒక్క రూపాయి కూడా పంచకుండా రెండు లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందడం జరిగింది.ఈరోజు అంజిరెడ్డి ఎమ్మెల్సీగా ఒక్క రూపాయి కూడా పంచకుండా గెలుపొందడం అనేది పట్టభద్రుల, నిరుద్యోగుల విజయంగా చెప్పుకోవచ్చని అన్నారు. ఓటుకు 3000 రూపాయల వరకు పంచిన కూడా అధికార పార్టీకి భంగపాటు మిగిలిందని, మరొక్కసారి పట్టభద్రులకి అదే విధంగా ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలియజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత

శాంతి భద్రత ల దృష్టిలో జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
