దొంగతనం కేసులో నిందితుని అరెస్టు వివరాలు వెల్లడించిన డి.ఎస్.పి రఘు చందర్
జగిత్యాల మార్చి 5( ప్రజా మంటలు)
ఊరికి దూరంగా ఉన్న చిన్న చిన్న దేవాలయాలే టార్గెట్ గా చేసుకొని వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితున్ని జగిత్యాల టౌన్ పోలీసులు బుధవారం వాహనాల చెకింగ్ చేస్తుండగా అనుమానంతో కనబడిన విభూతి శేఖర్ ను పరిశీలించగా అనుమానపు వస్తువులు లభ్యం కావడంతో పంచుల ముందు విచారించగా తాను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడని కాగా శేఖర్ ను అరెస్టు చేసినట్లు డిఎస్పి రఘుచందర్ తెలిపారు.
బుధవారం సాయంత్రం ఐదు గంటలకు. డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగు రోజుల క్రితం పట్టణంలోని నల్ల పోచమ్మ దేవాలయం, ఉప్పరపేట దేవాలయంలో దొంగతనానికి పాల్పడిన విభూది శేఖర్ అనే నిందితున్ని అరెస్టు చేశామని మరో నిందితురాలు లక్ష్మి పరారీలో ఉందని తెలిపారు. నిందితుల నుండి రూపాయి 50 వేల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి తెలిపారు. అదేవిధంగా నర్సింగ్ హాస్టల్లో రెండు సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లి, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చోరీయత్నానికి పాల్పడిన ఓ బాల నేరస్తుని కూడా అదుపులోకి తీసుకొని జువైనెల్ హోం కు తరలించాని పరచామని డిఎస్పి తెలిపారు.ఈ సమావేశంలో టౌన్ సిఐ వేణుగోపాల్, ఎస్సై కిరణ్ ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత

శాంతి భద్రత ల దృష్టిలో జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
