మొదటి "మేల్" నర్సింగ్ గా సేవలు అందిస్తూ, ఇగ్నో యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా అందుకున్న సాతూరి సుమన్
స్థానిక ఏ కె.వి.ఆర్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి
అభినందించిన గ్రామస్తులు ఏకెవిఆర్ కళాశాల యాజమాన్యం
ప్రజామంటలు మార్చ్ 5 భీమదేవరపల్లి :
మండల కేంద్రానికి చెందిన సాతూరి సుమన్ ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగంలో సేవలు అందిస్తూ, ఉన్నత చదువులు చదువుకోవాలనే దృఢ సంకల్పంతో, బాచిలర్ ఆఫ్ డిగ్రీ కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్ నందు ఉన్నత విద్యని అభ్యసించి బుధవారం ఇగ్నో దూరవిద్య ద్వారా టీఎస్పీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం చేతుల మీదుగా డిగ్రీ పట్టాని అందుకున్నారు. భీమదేవరపల్లి గ్రామానికి చెందిన సుమన్ ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసాన్ని భీమదేవరపల్లి హై స్కూల్, ఇంటర్, డిగ్రీ స్థానిక ఏకేవిఆర్ డిగ్రీ కళాశాలలో చదివారు. మొట్టమొదటిసారిగా పురుషుల విభాగంలో "మేల్" నర్సింగ్ గా వరంగల్ ఎంజీఎం లో పనిచేశారు. ప్రస్తుతం పరకాల ప్రభుత్వాసుపత్రిలో సేవలు అందిస్తున్నారు. సుమన్ డిగ్రీ పట్టా పొందడం పట్ల గ్రామస్తులు, ఏ కెవిఆర్ కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత

శాంతి భద్రత ల దృష్టిలో జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
