మెడికల్ కాలేజీలు, ఆసుపత్రిల పై సమీక్ష నిర్వహించిన మంత్రి రాజనర్సింహ- పాల్గొన్న ఎమ్మెల్యే దా సంజయ్ కుమార్
హైదరాబాద్ మార్చి3( ప్రజా మంటలు)
హైదరాబాధ్ లో గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రంలో మంజూరైన మెడికల్ కాలేజీల పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించగా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఫేస్-1 లో మంజూరైన జగిత్యాల మెడికల్ కాలేజీ ఆసుపత్రితో పాటు రాష్ట్రంలో ఇతర కాలేజీల పనుల పురోగతి ఏ దశలో ఉందని అధికారులను సమీక్ష సమావేశంలో అడిగి తెలుసుకున్న మంత్రివర్యులు.
జగిత్యాల ఆస్పత్రిలో 650 పడగలకు గాను 330 పడకల ఆసుపత్రి గా ఉందని, మిగిలిన 320 పడగల ఆసుపత్రి పనుల కోసం ప్రభుత్వం గత నవంబర్ 29 న జీవో జారీ చేయడం జరిగిందని అట్టి పనుల నిమిత్తం టెండర్లు పిలవాలని,నూతన ఆసుపత్రి పనులు చేపట్టాలని టి జి ఎం ఐ డి సి యండి, సి ఈ ని మంత్రి ఆదేశించారు.జగిత్యాల జిల్లా కేంద్రం లో నిర్మాణ పనులు పూర్తయిన మెడికల్ కాలేజి పనులకు బిల్లుల చెల్లింపుల విషయంలో కొంత ఆలస్యం జరుగుతుందని అట్టి బిల్లులను చెల్లించడం ద్వారా మెడికల్ కళాశాల విద్యార్థులకు వసతి గృహం,హాస్టల్ మరియు తరగతి గదుల పనులు త్వరితగతిన పూర్తి కావడానికి అవకాశం ఉందని విద్యార్థులను చాలా ఉపయోగం గా ఉంటుంది అని మంత్రి దామోదర రాజనర్సింహ ని కోరగా స్పందించిన మంత్రి పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా సంబందిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారని అన్నారు జగిత్యాల శాసనసభ్యులు.జిల్లా కేంద్రం లో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ కి అవసరమైన సామాగ్రి,ప్రారంభోత్సవం విషయం పై కూడా మంత్రి తో చర్చించారు. ఎమ్మెల్యే
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ క్రిస్టినా , టి జి ఎం ఐ డి సి ఎం డి , ఆర్ అండ్ బి సి ఈ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
