కళ్యాణ వేదిక మార్పుపై పునరాలోచించాలి
ధర్మపురి మార్చి 03:
దక్షిణ కాశీగా పేరుపొందిన పవిత్రమైన పుణ్య క్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ వేదిక మార్పుపై పునరాలోచించాలని భాజపా నేతలు కోరారు. సోమవారం భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సూపరింటెండెంట్ కు ఎందుకు సంబంధించిన వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ గారు మాట్లాడుతూ ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే ప్రతిష్టాత్మకమైన స్వామి వార్ల కళ్యాణం అత్యంత వైభవమైనదిని,
దీనిని భక్తులు చాలా పవిత్రంగా భావిస్తారన్నారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని చెత్త చెదరానికి డoపు గా ఉపయోగించే స్థలం లో నిర్వహించ నిర్ణయించడం
చాలా బాధాకరమన్నారు.
అనేక రకాల చెత్తా చెదారాలతో నిండిన డంప్ యార్డ్...అందులో అనేక రకాల డైపర్లు , సానిటరీ ఫ్యాడ్స్ , పశువుల కళేబరాలు, ఎముకలు ఇలాంటివన్నీ ఆ డంప్ యార్డ్ ప్రదేశంలో ఉంటాయని, ప్రతిష్టాత్మకంగా భగవంతుని కళ్యాణ కార్యక్రమం చేస్తున్న సందర్భంలో స్థలం మంచి చెడులను విచారించాల్సిందిగా కోరుతూ, దానివల్ల భక్తుల, పట్టణ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఆలోచనను పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్, బిజెపి జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, అసెంబ్లీ కో- కన్వీనర్ బండారి లక్ష్మణ్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, తిరుమందాస్ సత్యనారాయణ, మండలోజి సూరజ్, అప్ప మల్లేష్, అనంతదాసు నవీన్, వెలగందుల ప్రణీత్, సంగి రాజేష్, కాశెట్టి మహేష్, కాశెట్టి హరీష్, సంగి రాజేష్, అప్పం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
