రోళ్లవాగ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తరా చేయరా... మాజీ మంత్రి కొప్పుల

On
రోళ్లవాగ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తరా చేయరా... మాజీ మంత్రి కొప్పుల

కళకళలాడాల్సిన రోళ్ల వాగు నీళ్ళు లేక ఎండిపోయింది - మాజీ మంత్రి కొప్పుల

జగిత్యాల ఫిబ్రవరి 25:

 బీర్ పూర్ మండలంలోని రోళ్ల వాగు ప్రాజెక్టును బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతతో  కలిసి మాజీ మంత్రి కొప్పుల పరిశీలించారు.

ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రోళ్ల వాగు పూర్తి చేస్తారా చేయరా అని జగిత్యాల జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, విప్ ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు 

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 15 నెలలు కావస్తోంది, రోళ్ళవాగు సంబంధించి 95 శాతం పనులను బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, మిగిలిన పని ఒ షెటర్ పెట్టడం మాత్రమే, షెటర్ పెట్టడం వలన ప్రాజెక్టు కింద ఉన్న బీర్ పూర్, ధర్మపురి మండలాల్లో అనేక గ్రామాల్లో పుష్కలంగా నీళ్ళు వచ్చే అవకాశం ఉందని అన్నారు..

15 నెలల్లో ఒక షెటర్ పెట్టడానికి చరవ తీసుకుని ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం, ఈ ప్రభుత్వం అవగాహన లేని ప్రభుత్వం అన్నారు 

రోళ్ళ వాగు సంబంధించి, ఆనాడు అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉండి, జీవన్ రెడ్డి, రత్నాకర్ రావు గారి లాంటి వారు మంత్రులుగా ప్రాతినిధ్యం వహించి కూడా ఆలోచన చేయలేదని గుర్తుచేశారు 

ఇదంతా టేలెంట్ ప్రాంతం గోదావరి ఒడ్డున ఉన్న పరివాహక గ్రామాలకు నీళ్ళు అందే పరిస్థితి లేదు, అయిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత కెసిఆర్ గారి నాయకత్వంలో ప్రాజెక్టుల పునరుద్ధరణ జరగాలని, నీళ్ళు ఎక్కడ ఉన్నాయో, నీళ్ళు అవకాశం ఉన్నదో ఒడిసి పట్టి, ఆ ప్రాంత రైతులకు అందించాలని గొప్ప లక్ష్యం తో తీసుకున్న గొప్ప నిర్ణయం ఈ రోళ్ళ వాగు ప్రాజెక్టు

2017 ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది, ఆనాడు కెసిఆర్ గానీ ఆదేశాల మేరకు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ధర్మపురి ప్రాంతంలో 9 వే ఎకరాలు, బీర్ పూర్ లో 6 ఎకరాలకు నీళ్ళు అందించేందుకు ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం జరిగింది 

ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు ఉండే ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సి ఉండే మీ, ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం దానికి సంబంధించిన ప్రత్యామ్నాయంగా భూములను చూపించాలని అటవీ శాఖ కు చెబితే మా ప్రభుత్వం ఉంది కాబట్టి 850 ఎకరాల భూమిని అందించడం జరిగింది.

కాంగ్రెస్ ప్రభుత్వంలో అనుమతులు రావడానికి 15 నెలల పట్టింది, గోదావరి లో ప్రాంతంలో 18 లిఫ్ట్ లు నడుస్తున్నాయి ఈ లిఫ్ట్ కింద 50 వేల ఎకరాల ఆయకట్టుకు ఉంది..

ఈ మధ్య లో గోదావరి లో నీళ్ళు ఎండిపోయి రైతులు పిలిస్తే దమ్మున్న పేట వద్ద పది గ్రామానికి రైతులను కలిసి సంబంధిత మంత్రి మాట్లాడితే నీళ్ళు విడుదల చేయడం జరిగిందని గుర్తు చేశారు 

కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం పని చేస్తం అని మాయ మాటలు చెప్పినా అధికారంలోకి వచ్చింది 

ఇంకా ఈ ప్రాజెక్టు పై అవినీతి జరిగిందని మాట్లాడిండు లక్ష్మణ్ కుమార్ మరి ఏడ అవినీతి జరిగిందో చెప్పాలి, అధికారులను అడిగితే తెలుస్తుంది 
నూతనంగా ఎమ్మెల్యే గెలిచావు విషయాలపై అవగాహన లేదు, మొదలు తెలుసుకో, ప్రాజెక్టు నిర్మాణం ఎలా జరుగుతుంది, వ్యయం ఎంత, స్థల సేకరణ 60 కోట్ల నుండి 136 కోట్లు ఇప్పుడు ఎంత పెరిగిందో వీటిపై ఎప్పుడైనా రివ్యూ చే‌సావా మాజీ మంత్రి ప్రశ్నించారు

ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదు 

ఈ రోజు రోళ్ళ వాగు రావడానికి ప్రధాన కారణం ఒకటే గోదావరి లోనికి ఒక టిఎంసి నీళ్ళు విడుదల కు వాగ్దానం చేసి ఆఫ్ టిఎంసి నీళ్ళు విడుదల చేయడం జరిగింది, మిగిలిన టిఎంసి వదిలిన రెండు తడులకు వస్తుంది, ఆ తర్వాత నీళ్ళ సంగతి ఏంటి ..

పంటలు ఎండిపోతే రైతులకు ఎవరు సమాధానం చెప్పాలి 
కావాల్సిన నీళ్ళు ఉండి కూడా నిర్వహణ లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవివేక పాలన తో అనేక ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి 

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లో మళ్లీ సొసైటీల మీద చెప్పులు పెట్టే రోజులు తెచ్చారని, పోలీస్ స్టేషన్ యురియా పెట్టి అమ్మే పరిస్థితి నెలకొంది 

బోనస్ ఇస్తామని చెప్పి, అన్ని రకాల వడ్లకు, మళ్ళీ సన్న రకం వడ్లకు బోనస్ ఇస్తామని అంటిరి ఏమాయే

ఒక మండలంలో ఒక్క గ్రామాన్ని ఎంపిక చేస్తారా.. మిగిలినా గ్రామాల్లో రైతులు లేరా అని ప్రశ్నించారు 
ఆలోచన ముఖ్యమంత్రి లేదు, మంత్రులకు లేదు, ఇక్కడ ఎంపికైన ఎమ్మెల్యేలకు అంతకన్నా లేదని ఎద్దేవా చేశారు 

కొత్తగా ఎన్నికైడ్రు ఆపేక్షతో ఉన్నారు వారి బాగోగులు తప్పా రైతులు, ప్రాంతం అభివృద్ధిని మర్చిపోయారు

ఈ రోళ్ళ వాగు ప్రాజెక్టు కు షెటర్ పెడితే ఈ రెండు మండలాలకు, గోదావరి నీళ్ళు, అలాగే ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు అందుతాయనే నమ్మకం ఉండేది 

కానీ ఒక పైపు గోదావరి ఎండిపోవట్టే, ఇటు రోళ్ళ వాగు ప్రాజెక్టు ఎండిపోవట్టే 

మీరు షెటర్ పెట్టారు, ఇందులో నీళ్ళు నింపారు..

మీ షెటర్ ఎప్పుడూ పెడతారు ఈ ప్రాంతం రైతులకు నీళ్లు ఇస్తరో కచ్చితంగా చెప్పాలని డిమాండ్ చేశారు 

వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి రివ్యూ నిర్వహించి, రోళ్ల వాగు ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు 

ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి మరియు రైతులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Tags

More News...

Local News 

మానసిక పరిపక్వత,సమగ్రాభివృద్ధి క్రీడలతోనే సాధ్యం - ముత్యం రెడ్డి

మానసిక పరిపక్వత,సమగ్రాభివృద్ధి క్రీడలతోనే సాధ్యం - ముత్యం రెడ్డి మెట్టుపల్లి / ఇబ్రహీంపట్నం మార్చ్ 14 (ప్రజా మంటలు - దగ్గుల అశోక్): మానసిక పరిపక్వత బావోద్వేగ స్థిరత్వం క్రీడల వల్లే సాధ్యం అవుతుందని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి అన్నారు. జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన ముత్తయ్య రెడ్డి, క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థినీ విద్యార్థులు చదువులో మానసిక...
Read More...
Local News  State News 

ధర్మపురిలో శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవం

ధర్మపురిలో శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవం వైభవంగా ధర్మపురి యోగానందుని తెప్పోత్సవం    (రామ కిష్టయ్య సంగన భట్ల          9440595494)    ప్రసిద్ధ ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్స వాలలో భాగంగా శుక్ర వారం సాయంత్రం నుండి రాత్రి వరకు బ్రహ్మ పుష్కరిణిలో నిర్వహించిన శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. ఏటా సాయంత్రం నిర్వహించే స్వామి వారి తెప్పోత్సవ, డోలోత్సవాలసభ్యుల...
Read More...
Local News  State News 

అల వైకుంఠపురం...ఇల ధర్మపురి.. భక్తజన సంద్రమైన క్షేత్రం

అల వైకుంఠపురం...ఇల ధర్మపురి.. భక్తజన సంద్రమైన క్షేత్రం   (రామ కిష్టయ్య సంగన భట్ల)   ధర్మపురి క్షేత్రం బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, శుక్ర వారం నిర్వహించిన శ్రీ యోగానంద నృసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాల సందర్భంగా, అపర వైకుంఠపురియై అలరారింది. రాష్ట్రంలోని మారుమూలల నుండే గాక, రాష్టేతర ప్రాంతాల నుండి జానపదుల బృంద గానాలు, భగవన్నామ స్మరణలు, జయజయ ధ్వనాలు, మంగళ వాద్యాలు, భక్తి సంగీతాలు మమేకమై  బ్రహ్మోత్సవ...
Read More...
Local News 

జాతర ఉత్సవములో పాల్గొని పూజలు నిర్వహించిన పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత

జాతర ఉత్సవములో పాల్గొని పూజలు నిర్వహించిన పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత    రాయికల్  మార్చి 14 ( ప్రజా మంటలు) వీరితో పాటు బి.ఆర్.యస్ పార్టీ మండల అధ్యక్షులు బర్కం మల్లేష్, మండల , పట్టణ కో- ఆర్డీనేటర్ తురగ శ్రీధర్ రెడ్డి, మాజీ  ఏ ఎం సి ఛైర్మన్ మారంపెల్లి రాణి సాయికుమార్ ,మాజీ ఏ ఎం సి వైస్ ఛైర్మన్ కొల్లూరి వేణు, మాజీ సర్పంచ్...
Read More...
Local News 

హోళి పండుగ అందరికి కొత్త ఉత్సాహం ఇవ్వాలి  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హోళి పండుగ అందరికి కొత్త ఉత్సాహం ఇవ్వాలి  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల మార్చి 14(   ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు ,పోలీసు అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ * జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు      జిల్లా పోలీస్ కార్యాలయంలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.  పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తో ఉత్సహంగా,...
Read More...
Local News 

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు)    అర్ధరాత్రి సమయంలో పోలీసుల పెట్రోలింగ్, గస్తీ పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రత్యక్షంగా పరిశీలించారు.   అనంతరం మెట్పల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీడీ బుక్‌ను పరిశీలించారు. ఆ సమయంలో స్టేషన్‌లో ఉన్న సిబ్బంది వివరాలు, విధులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి డ్యూటీ వివరాలపై సిబ్బందిని...
Read More...
Local News 

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ కుమార్   అర్ధరాత్రి   సమయంలో  జగిత్యాల టౌన్ కోరుట్ల, మెట్పల్లి పోలీస్ స్టేషన్ లలో ని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు.      అర్ధరాత్రి సమయంలో పోలీసుల పెట్రోలింగ్, గస్తీ పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రత్యక్షంగా పరిశీలించారు.   అనంతరం మెట్పల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి...
Read More...
Local News 

ధన్వంతరి ఆలయం లో ఘనంగా కుంకుమ అర్చన, హోళి వేడుకలు పాల్గొన్న పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత

ధన్వంతరి ఆలయం లో ఘనంగా కుంకుమ అర్చన, హోళి వేడుకలు పాల్గొన్న పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు)   శుక్రవారం హోళి శుభ సంధర్భంగా ధన్వంతరి ఆలయములో  మాతా ధనలక్ష్మి సేవలో కుంకుమార్చన కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది..   కుంకుమ పూజలో 40 మంది మాతలతో అలయ అర్చకులు చిలుక ముక్కు నాగరాజు అధ్వర్యములో అంగరంగ వైభవంగా జరిగింది.  హోలీ పండుగ  సంధర్భంగా మాజి జిల్లా పరిషత్ చైర్మన్...
Read More...
Local News 

ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం జగిత్యాల13మార్చి (ప్రజా మంటలు)తెలంగాణ ఆడబిడ్డల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తెలంగాణ రుద్రమదేవి, తెలంగాణ జాగృతి అధినేత్రి,నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కయ్య   జన్మదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల ధరూర్ క్యాంపులో గల కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి  జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు నాయకులతో కలిసి కేక్...
Read More...
Local News 

రంగుల పండుగలో బీ కేర్​ ఫుల్​...డాక్టర్​ కళ్యాణ చక్రవర్తి

రంగుల పండుగలో బీ కేర్​ ఫుల్​...డాక్టర్​ కళ్యాణ చక్రవర్తి   * హోలీ సెలబ్రేషన్స్​ లో ఈ జాగ్రత్తలు పాటించండి..  * గాంధీ ఆర్​ఎంవో డాక్టర్​ కళ్యాణ చక్రవర్తి సికింద్రాబాద్​ మార్చి 13 (ప్రజామంటలు) :   నేడు రంగుల పండుగ హోళీ..చిన్న, పెద్ద అంతా ఎంతో హుషారుగా, సంతోషంగా జరుపుకునే రంగుల కేళీ ఇది. అయితే ఇటీవల కాలంలో సహజసిద్దమైన రంగులకు బదులు హానికరమైన రసాయనలతో రసాయన...
Read More...
Local News 

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి.. దాని తర్వాతే ఉద్యోగ నియమకాలు చేపట్టండి.. సికింద్రాబాద్​ మార్చి 13 (ప్రజామంటలు) : ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించిన తర్వాతనే ఉద్యోగ నియమకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం బన్సీలాల్​ పేట లో ఎమ్మార్పీఎస్​ సీనియర్​ నాయకులు మాచర్ల ప్రభాకర్​ ఆధ్వర్యంలో  ఆందోళన నిర్వహించారు. గ్రూప్​ 1, 2, 3, 4 , ఎక్స్​ టెన్షన్​...
Read More...
Local News 

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,  

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,   ఇబ్రహీంపట్నం మార్చి 13 (ప్రజామంటలు దగ్గుల అశోక్):   మండల పరిధిలోని వర్షకొండ గ్రామంలో బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కొద్దిగా దూరంలో  తోటలోనికి వెళ్లే 11 కెవి కరెంటు గల వాయర్లు, వాయిర్ల  మధ్యలో జంపర్ వైర్లు  వేసి వేరే ట్రాన్స్ఫార్మర్ కు కరెంటు ఇవ్వడంతో ఆ జంపర్ల మధ్య
Read More...