గూడ్స్ రైలు-పాసెంజర్ రైలు ఢీ 15 మంది ప్రయాణికులకు గాయాలు
On
గూడ్స్ రైలు-పాసెంజర్ రైలు ఢీ
15 మంది ప్రయాణికులకు గాయాలు
తిరువళ్ళూరు అక్టోబర్ 12:
మైసూరు నుంచి దర్భంగా వెళ్తున్న ప్యాసింజర్ రైలు, అక్టోబర్ 11వ తేదీ రాత్రి తమిళనాడులో నిలిచిపోయిన గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఎక్స్ప్రెస్ రైలు పార్శిల్ వ్యాన్లో మంటలు చెలరేగడంతో 15 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. ప్యాసింజర్ రైలులో కనీసం 12 కోచ్లు పట్టాలు తప్పాయి.
Tags