Category
State News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పారా ఒలంపిక్స్ కాంస్య పతాక విజేత దీప్తి జీవన్ కు పారితోషకం ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైదరాబాద్ 07 సెప్టెంబర్ (ప్రజా మంటలు) :
పారా ఒలంపిక్స్ కాంస్య పతాక విజేత దీప్తి జీవన్ జీ కి కోటి రూపాయల నగదు పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
దీనితోపాటు ఆమె జీవన భృతి కొరకు గ్రూప్ 2 ఉద్యోగాన్ని ఆమెకు కల్పిస్తూ
తెలంగాణ...
Read More...
మాదక ద్రవ్యాల పట్ల యువత అప్రమత్తం గా ఉండాలి - ఎమ్మెల్యే సంజయ్
Published On
By ch v prabhakar rao
మాదక ద్రవ్యాల పట్ల యువత అప్రమత్తం గా ఉండాలి - ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల సెప్టెంబర్ :ప్రజల్లో చైతన్యం ,యువతలో మార్పు తో మాదక ద్రవ్యాల నియంత్రణ సాధ్యం ఎమ్మెల్యే సంజయ్ అన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్ లో మాదక ద్రవ్యాల పట్ల అవగాహన పై తీసిన స్పేస్ షార్ట్ ఫిలిం ట్రైలర్ ను...
Read More...
తిరుమల క్యూలో గుండెపోటుతో మహిళ మృతి
Published On
By ch v prabhakar rao
తిరుమల క్యూలో గుండెపోటుతో మహిళ మృతి
తిరుమల సెప్టెంబర్ 07:
వినాయక చవితి పండుగ వేళ తిరుమలలో విషాదం నెలకొంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న భక్తురాలు ఝాన్సీ(32) గుండెపోటుతో కుప్పకూలింది. తోటి భక్తులు, నర్సులు సీపీఆర్ చేసి అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించేలోపు ఆమె ప్రాణాలు కోల్పోయింది.
కడపకు...
Read More...
గరికపోచపై గణపతి ప్రతిమ
Published On
By ch v prabhakar rao
గరికపోచపై గణపతి ప్రతిమ
జగిత్యాల సెప్టెంబర్ 07:
జగిత్యాలకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత గుర్రం దయాకర్ వినూత్నరీతిలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అందర్నీ అబ్బురపరిచేలా గరికపోచపై గణపతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. లంబోదరుడికి ఇష్టమైన గరికపోచపై ఆయన విగ్రహాన్ని రూపొందించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు దయాకర్ తెలిపారు. ఈ...
Read More...
జైనూర్ అల్లర్ల బాధితులను ప్రభుత్వం ఆదుకొంటుంది - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
Published On
By ch v prabhakar rao
జైనూర్ అల్లర్ల బాధితులను ప్రభుత్వం ఆదుకొంటుంది - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
హన్మకొండ సెప్టెంబర్ 06 :
జైనూర్ లో ఆదివాసీ మహిళపై అత్యాచారం ఘటనపై నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రభుత్వ వీప్ లు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ మరియు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు లతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్...
Read More...
పీసీసీ అధ్యక్షునికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుభాకాంక్షలు
Published On
By ch v prabhakar rao
పీసీసీ అధ్యక్షునికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుభాకాంక్షలు
హన్మకొండ సెప్టెంబర్ 06 :
టిపిసిసి అధ్యక్షులుగా నియమితులైన ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ కు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన పనితనాన్ని మెరుగుపరుస్తున్న సందర్భంగా ఏఐసీసీ...
Read More...
పి సి సి అధ్యక్షులుగా మహేష్ కుమార్
Published On
By ch v prabhakar rao
తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షులుగా. మహేష్ కుమార్ గౌడ్
హైదారాబాద్ సెప్టెంబర్.06: తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీచేసింది.
గత 8 నెలలుగా కొత్త పీసీసీ అధ్యక్షుని నియామకం కొరకు జరిగిన చర్చల్లో చివరికి మహేష్ కుమార్ గౌడ్ వైపే ఏఐసీసీ మొగ్గింది.
మహేశ్...
Read More...
నేలకొరిగిన తెలంగాణ సాహితీ కెరటం సినీ గేయ రచయిత "వడ్డేపల్లి కృష్ణ' ఇక లేరు..!
Published On
By ch v prabhakar rao
నేలకొరిగిన తెలంగాణ సాహితీ కెరటం
సినీ గేయ రచయిత "వడ్డేపల్లి కృష్ణ' ఇక లేరు..!
హైదారాబాద్ సెప్టెంబర్ 06:
ప్రముఖ రచయిత, దర్శకుడు, సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ ఇక లేరు.రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో చేనేత కుటుంబం నుంచి ఏది గోచ్చిన వడ్డేపల్లి కృష్ణ శుక్రవారం, సెప్టెంబర్ 6న, తెల్లవారుజాము
అమెరికా...
Read More...
శ్రీకార గురువుకు పాదాభివందనంతో సత్కారం.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల సెప్టెంబర్ 5 (ప్రజా మంటలు) :
చిన్ననాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువు నందెల్లి మదన్ మోహన్ రావు ఇటీవల పదవి విరమణ చేసిన సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవం రోజున కలిసి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్న జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ...
Read More...
జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల సెప్టెంబర్ 5 (ప్రజా మంటలు) :
పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో ఘనంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ బియ్యాల హరిచరణ్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా...
Read More...
సమస్యల పరిష్కారానికి సీ.ఎం హామీ. - ఎంప్లాయిస్ జేఏసి చైర్మన్ భోగ శశిధర్ , సెక్రెటరీ జనరల్ గంగుల సంతోష్ కుమార్.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల సెప్టెంబర్ 5 (ప్రజా మంటలు) :
ఉద్యోగుల,ఉపాధ్యాయుల,పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని టీ ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ భోగ శశిధర్,సెక్రటరీ జెనెరల్ గంగుల సంతోష్ కుమార్ అన్నారు.
గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలోవారు మాట్లాడారు.
ఇటీవల కురిసిన...
Read More...
సమిష్టిగా తల్లి, పిల్ల ప్రాణాలు కాపాడిన వైద్యులు,సిబ్బందిని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల సెప్టెంబర్ 5 ( ప్రజా మంటలు) :
జిల్లా కేంద్రంలో మాతా శిశు ప్రభుత్వాసుపత్రి ని ఆకస్మికంగా సందర్శించి,పిల్లల, కంటి వార్డులని పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
ఆసుపత్రి సందర్శనలో భాగంగా జగిత్యాల మండలం కి చెందిన మహిళ ప్రసూతి సమయంలో అనారోగ్యం...
Read More...