దోబీ ఘాట్ కాంపౌండ్ గోడ నిర్మాణానికి భూమి పూజ
జగిత్యాల మార్చి 28 (ప్రజా మంటలు )
జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి రోడ్ లో గత 2009 సంవత్సరంలో స్థానిక రజకుల కోసం దోబీ ఘాట్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం 22 గుంటల భూమిని కేటాయించింది. కాగా శుక్రవారం ఇట్టి భూమికి కాంపౌండ్ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు రజక సంఘం బాధ్యులు
. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బోరగల్ల దేవరాజ్ ఉపాధ్యక్షులు మతులాపురం హనుమాన్లు, ప్రధాన కార్యదర్శి మర్రిపల్లి శ్రీనివాస్, కోశాధికారి బండపల్లి రాజశేఖర్, కార్యవర్గ సభ్యులు మర్రిపల్లి రాజగంగారం, జంబుక గంగారం , బోరగల్ల తిరుపతి, మర్రిపల్లి గంగాధర్, బండపల్లి శ్రీనివాస్, గుండారపు రాజేశం, మతులాపురం శ్రీనివాస్, గట్టపెల్లి జ్ఞానేశ్వర్, ప్రచారకులు మర్రిపల్లి లక్ష్మణ్, బోరగల్ల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బోరగల్ల.దేవరాజ్ మాట్లాడుతూ 2009 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం 22 గుంటలు దోబీ ఘాట్ నిర్మాణానికి భూమి కేటాయించిందని టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో మోడ్రన్ దోబీ ఘాట్ కొరకు అంచనాలు తయారు చేసిందని కాని ప్రభుత్వం ఎన్నికల్లో మారి పోవడంతో దోబీ ఘాట్ నిర్మాణం ఆగిపోయిందని అన్నారు. భూ ఆక్రమణలు జరుగుతున్న నేపథ్యంలో తమకు కేటాయించిన భూమికి కాంపౌండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు. స్థానిక శాసనసభ్యులు గతంలో తమ సంఘ అభివృద్ధికి ఎన్నో సహకారాలు అందించారని ప్రస్తుత కాంపౌండ్ నిర్మాణానికి సైతం సహకరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
