ఘనంగా సంకష్ట హర చతుర్ధి వేడుకలు

On
ఘనంగా సంకష్ట హర చతుర్ధి వేడుకలు


జగిత్యాల ఫిబ్రవరి 16( ప్రజా మంటలు)
 జిల్లా కేంద్రం లోని కరీంనగర్ రోడ్ లోని శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో సంకష్ట    హర చతుర్థి వేడుకలలో భాగంగా ఉదయం గణపతి హోమం జరిగింది.సంకష్ట ఉపవాస దీక్షలో  పాల్గొన్న భక్తులు సంకల్పం,ప్రత్యేక పూజలు జరిపి, పూజలో  పాల్గొన్నారు. ఈ నాటి కార్యక్రమంలో ఆలయ అర్చకులు జనమంచి శంకరయ్య శర్మ, దేవాలయ కన్వీనర్ కోటగిరి శ్రవణ్ కుమార్, సేవా సంఘం కన్వీనర్ జిల్లా ప్రభాకర్, సేవా సంఘం కోకన్వీనర్ యాదగిరి మారుతి రావు, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం భక్తులు మాతలు పాల్గొన్నారు.

Tags

More News...

Local News  State News 

అల వైకుంఠపురం...ఇల ధర్మపురి.. భక్తజన సంద్రమైన క్షేత్రం

అల వైకుంఠపురం...ఇల ధర్మపురి.. భక్తజన సంద్రమైన క్షేత్రం   (రామ కిష్టయ్య సంగన భట్ల)   ధర్మపురి క్షేత్రం బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, శుక్ర వారం నిర్వహించిన శ్రీ యోగానంద నృసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాల సందర్భంగా, అపర వైకుంఠపురియై అలరారింది. రాష్ట్రంలోని మారుమూలల నుండే గాక, రాష్టేతర ప్రాంతాల నుండి జానపదుల బృంద గానాలు, భగవన్నామ స్మరణలు, జయజయ ధ్వనాలు, మంగళ వాద్యాలు, భక్తి సంగీతాలు మమేకమై  బ్రహ్మోత్సవ...
Read More...
Local News 

జాతర ఉత్సవములో పాల్గొని పూజలు నిర్వహించిన పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత

జాతర ఉత్సవములో పాల్గొని పూజలు నిర్వహించిన పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత    రాయికల్  మార్చి 14 ( ప్రజా మంటలు) వీరితో పాటు బి.ఆర్.యస్ పార్టీ మండల అధ్యక్షులు బర్కం మల్లేష్, మండల , పట్టణ కో- ఆర్డీనేటర్ తురగ శ్రీధర్ రెడ్డి, మాజీ  ఏ ఎం సి ఛైర్మన్ మారంపెల్లి రాణి సాయికుమార్ ,మాజీ ఏ ఎం సి వైస్ ఛైర్మన్ కొల్లూరి వేణు, మాజీ సర్పంచ్...
Read More...
Local News 

హోళి పండుగ అందరికి కొత్త ఉత్సాహం ఇవ్వాలి  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హోళి పండుగ అందరికి కొత్త ఉత్సాహం ఇవ్వాలి  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల మార్చి 14(   ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు ,పోలీసు అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ * జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు      జిల్లా పోలీస్ కార్యాలయంలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.  పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తో ఉత్సహంగా,...
Read More...
Local News 

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు)    అర్ధరాత్రి సమయంలో పోలీసుల పెట్రోలింగ్, గస్తీ పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రత్యక్షంగా పరిశీలించారు.   అనంతరం మెట్పల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీడీ బుక్‌ను పరిశీలించారు. ఆ సమయంలో స్టేషన్‌లో ఉన్న సిబ్బంది వివరాలు, విధులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి డ్యూటీ వివరాలపై సిబ్బందిని...
Read More...
Local News 

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ కుమార్   అర్ధరాత్రి   సమయంలో  జగిత్యాల టౌన్ కోరుట్ల, మెట్పల్లి పోలీస్ స్టేషన్ లలో ని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు.      అర్ధరాత్రి సమయంలో పోలీసుల పెట్రోలింగ్, గస్తీ పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రత్యక్షంగా పరిశీలించారు.   అనంతరం మెట్పల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి...
Read More...
Local News 

ధన్వంతరి ఆలయం లో ఘనంగా కుంకుమ అర్చన, హోళి వేడుకలు పాల్గొన్న పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత

ధన్వంతరి ఆలయం లో ఘనంగా కుంకుమ అర్చన, హోళి వేడుకలు పాల్గొన్న పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు)   శుక్రవారం హోళి శుభ సంధర్భంగా ధన్వంతరి ఆలయములో  మాతా ధనలక్ష్మి సేవలో కుంకుమార్చన కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది..   కుంకుమ పూజలో 40 మంది మాతలతో అలయ అర్చకులు చిలుక ముక్కు నాగరాజు అధ్వర్యములో అంగరంగ వైభవంగా జరిగింది.  హోలీ పండుగ  సంధర్భంగా మాజి జిల్లా పరిషత్ చైర్మన్...
Read More...
Local News 

ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం జగిత్యాల13మార్చి (ప్రజా మంటలు)తెలంగాణ ఆడబిడ్డల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తెలంగాణ రుద్రమదేవి, తెలంగాణ జాగృతి అధినేత్రి,నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కయ్య   జన్మదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల ధరూర్ క్యాంపులో గల కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి  జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు నాయకులతో కలిసి కేక్...
Read More...
Local News 

రంగుల పండుగలో బీ కేర్​ ఫుల్​...డాక్టర్​ కళ్యాణ చక్రవర్తి

రంగుల పండుగలో బీ కేర్​ ఫుల్​...డాక్టర్​ కళ్యాణ చక్రవర్తి   * హోలీ సెలబ్రేషన్స్​ లో ఈ జాగ్రత్తలు పాటించండి..  * గాంధీ ఆర్​ఎంవో డాక్టర్​ కళ్యాణ చక్రవర్తి సికింద్రాబాద్​ మార్చి 13 (ప్రజామంటలు) :   నేడు రంగుల పండుగ హోళీ..చిన్న, పెద్ద అంతా ఎంతో హుషారుగా, సంతోషంగా జరుపుకునే రంగుల కేళీ ఇది. అయితే ఇటీవల కాలంలో సహజసిద్దమైన రంగులకు బదులు హానికరమైన రసాయనలతో రసాయన...
Read More...
Local News 

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి.. దాని తర్వాతే ఉద్యోగ నియమకాలు చేపట్టండి.. సికింద్రాబాద్​ మార్చి 13 (ప్రజామంటలు) : ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించిన తర్వాతనే ఉద్యోగ నియమకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం బన్సీలాల్​ పేట లో ఎమ్మార్పీఎస్​ సీనియర్​ నాయకులు మాచర్ల ప్రభాకర్​ ఆధ్వర్యంలో  ఆందోళన నిర్వహించారు. గ్రూప్​ 1, 2, 3, 4 , ఎక్స్​ టెన్షన్​...
Read More...
Local News 

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,  

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,   ఇబ్రహీంపట్నం మార్చి 13 (ప్రజామంటలు దగ్గుల అశోక్):   మండల పరిధిలోని వర్షకొండ గ్రామంలో బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కొద్దిగా దూరంలో  తోటలోనికి వెళ్లే 11 కెవి కరెంటు గల వాయర్లు, వాయిర్ల  మధ్యలో జంపర్ వైర్లు  వేసి వేరే ట్రాన్స్ఫార్మర్ కు కరెంటు ఇవ్వడంతో ఆ జంపర్ల మధ్య
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్​ కు ఫిర్యాదు

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్​ కు ఫిర్యాదు   చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్​ కు ఫిర్యాదు సికింద్రాబాద్​ మార్చి 13 (ప్రజామంటలు) : సికింద్రాబాద్​ గాంధీ ఆసుపత్రిలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, వీటిపై విచారణ జరిపించి చర్యలు తీసుకొని పేషంట్లు, వారి సహాయకులు, డాక్టర్లు, సిబ్బందిని కాపాడాలని కోరుతూ హైదరాబాద్​ కు చెందిన ప్రముఖ అడ్వకేట్​ రామారావు ఇమ్మనేని గురువారం జాతీయ...
Read More...
Local News 

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు  తల్లిదండ్రుల ఫిర్యాదు.  

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు  తల్లిదండ్రుల ఫిర్యాదు.   జగిత్యాల మార్చి 13: పోషించక,వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరు కొడుకులపై  మల్యాల మండలం పోతారం  గ్రామానికి చెందిన  నిమ్మ నర్సయ్య  (75,) నిమ్మ భూమక్క (73) అనే వృద్ధ తల్లిదండ్రులు  గురువారం జగిత్యాల డివిజన్  ఆర్డీవో మధుసూదన్ కు ఫిర్యాదు చేశారు..అనంతరం సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ను కలిసి తన...
Read More...