12.75 వరకు పన్ను ఎలా పడదంటే?- అధిక ఆదాయదారులకు కూడా..

On
12.75 వరకు పన్ను ఎలా పడదంటే?-  అధిక ఆదాయదారులకు కూడా..

12.75 వరకు పన్ను ఎలా పడదంటే?
అధిక ఆదాయదారులకు కూడా..

 కొత్త పన్ను విధానంలో కేంద్రం మరోసారి మార్పులు చేపట్టింది. దీంతో రూ.12 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

వేతనజీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitharaman) గుడ్స్యూస్ చెప్పారు. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించక్కర్లేదని వెల్లడించారు. ప్రామాణిక తగ్గింపుతో (స్టాండర్డ్ డిడక్షన్) కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించనవసరం లేదని చెప్పారు. కొత్త పన్ను విధానంలో శ్లాబులు సైతం సవరించారు. అయితే, రూ.12 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూనే రూ.4 లక్షల-రూ.8 లక్షల వరకు ఆదాయం పై 5 శాతం పన్ను వర్తిస్తుందని చెబుతుండడంతో పలువురు అయోమయానికి లోనవుతున్నారు. ఇది తెలియాలంటే పన్ను లెక్కింపు విధానం గురించి తెలియాలి.

కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి మినహాయింపులూ ఉండవు. ఒక ఏడాదిలో వచ్చే స్థూల ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి వేతనం.

ఏడాదికి రూ.12.75 లక్షలు అనుకుంటే అందులో ప్రామాణిక తగ్గింపు రూ.75 వేలు తొలగిస్తారు. ఇప్పుడు రూ.12 లక్షలను పన్ను ఆదాయంగా (ఇంతకుముందు రూ.7.75 లక్షలు) పరిగణిస్తారు. ఈ పరిమితి వరకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 87ఏ కింద రిబేట్ మినహాయిస్తారు. అంటే మాఫీ చేసినట్లే. ప్రస్తుతం రూ.25 వేలుగా ఉన్న మొత్తాన్ని తాజా బడ్జెట్లో రూ.60 వేలకు పెంచారు. అంటే రూ.12.75 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే స ఆదాయం రూ.12.75 లక్షలకు ఒక్క రూపాయి దాటినా రిబేటు వర్తించదు. కాబట్టి పన్ను చెల్లించాల్సి వస్తుంది.

ఆదాయపు పన్ను లెక్కింపును మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి మరో ఉదాహరణ చూద్దాం. అనే వ్యక్తి ఆదాయం రూ.15 లక్షలు అనుకుందాం.

ఆదాయపు పన్ను లెక్కింపును మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి మరో ఉదాహరణ చూద్దాం. A అనే వ్యక్తి ఆదాయం రూ.15 లక్షలు అనుకుందాం. అందులో రూ.75వేలు ప్రామాణిక తగ్గింపును మినహాయిస్తే రూ.14 లక్షల 25 వేలు పన్ను చెల్లించాల్సిన ఆదాయం అవుతుంది. దీనిపై శ్లాబుల ప్రకారం పన్ను వర్తింపజేస్తే దాదాపు రూ.97,500 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.0-4 ల సున్నా: రూ.4- 8 లక్షలు 5 శాతం (రూ.20 వేలు); రూ.8-12 లక్షలు 10 (.40 వేలు); రూ.12- 15 లక్షలకు - 15 శాతం (దాదాపు రూ. 40వేలు) చెల్లించాల్సి ఉంటుంది.

శ్లాబుల మార్పుల వల్ల ఎవరికెంత లాభం?

ఇంటర్నేట్ డెస్క: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా ລໍ (Financial Minister of India) మధ్యతరగతి, వేతన జీవులకు శుభవార్త చెప్పారు. కొత్త పన్ను విధానం (New Tax Regime) లో రూ.12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ ప్రకటించారు. దీంతోపాటు ఆ విధానంలో శ్లాబ్లను కూడా మార్చారు. దీనికి మరో రూ.75 వేలు స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే రూ.12,75,000 వరకు పన్ను ఉండదు.

కొత్త పన్ను విధానంలో మార్చిన శ్లాబ్లు..
• రూ. 0-4 లక్షలు - సున్నా
రూ-8 - 5%
రూ.8-12 5 - 10%
రూ 12-16 - 15%
రూ.16-20 - 20%
•రూ.20-24 రూ.- 25%
•రూ.24 లక్షల పైన 30 శాతం
అధిక ఆదాయదారులకు కూడా..

• కొత్త పన్ను ప్రకటనతో (Income 2025) రూ .5.12 ఆదాయం వరకు ఉన్నవారికి అత్యధికంగా రూ.80,000 వరకు మిగిలే అవకాశం ఉంది.

• గతంలో కొత్త పన్ను విధానం ప్రకారం రూ.15 లక్షల ఆదాయం దాటితే వారు ఏకంగా 30 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు 5. 16-20 , .20-24 ໘, 5.24 లక్షలు ఆ పైన కొత్త శ్లాబ్లను తీసుకొచ్చారు. దీంతో రూ.24 లక్షల ఆదాయం దాటితేనే 36 శాతం పన్ను (Income Tax) పడుతుంది. దీంతో గతంలో రూ.15-24 లక్షల మధ్య బ్రాకెట్లో ఉన్నవారికి లబ్ధి చేకూరనుంది.

Tags

More News...

National  International   State News 

కాంగో తిరుగుబాటుదారుల దాడిలో 700 లమంది మృతి

కాంగో తిరుగుబాటుదారుల దాడిలో 700 లమంది మృతి కాంగో తిరుగుబాటుదారుల దాడిలో 700 లమంది మృతి గోమా ఫిబ్రవరి 02:  తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని అతిపెద్ద నగరమైన గోమాలో ఆదివారం  జరిగిన తీవ్ర పోరాటంలో కనీసం 700 మంది మరణించారని UN తెలిపింది. రువాండా మద్దతు ఉన్న M23 తిరుగుబాటుదారులు ఉత్తర కివు ప్రావిన్స్ రాజధానిని స్వాధీనం చేసుకోవడంతో 2,800 మంది...
Read More...
Local News  State News 

మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అనుమతించని గురుకుల ప్రిన్సిపాల్

మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అనుమతించని గురుకుల ప్రిన్సిపాల్ మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అనుమతించని గురుకుల ప్రిన్సిపాల్ ధర్మపురి ఫిబ్రవరి 02:  ధర్మపురి మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశం ఇస్తేనే అనుమతి ఇస్తామని కళాశాల ప్రిన్సిపాల్, వెనిక్కి పంపివేశారు  స్వయంగా ప్రిన్సిపాల్ తో ఫోన్ లో మాజీ మంత్రి...
Read More...
Local News  State News 

కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా కనబడుతుంది. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా కనబడుతుంది. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల ఫిబ్రవరి 2 ( ప్రజా మంటలు ) :  కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా కనిపిస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్...
Read More...

బీజేపీ పాలనలో షెడ్యూల్డ్ కులాల ఆర్తనాదాలు వినేవారు ఎవరూ లేరు: ప్రియాంక గాంధీ

బీజేపీ పాలనలో షెడ్యూల్డ్ కులాల ఆర్తనాదాలు వినేవారు ఎవరూ లేరు: ప్రియాంక గాంధీ బీజేపీ పాలనలో షెడ్యూల్డ్ కులాల ఆర్తనాదాలు వినేవారు ఎవరూ లేరు: ప్రియాంక గాంధీ అయోధ్య (యూపీ) ఫిబ్రవరి 02: ఉత్తరప్రదేశ్లో షెడ్యూల్డ్ కులానికి చెందిన మహిళను అనుమానాస్పద రీతిలో హత్య చేయడంపై ఎంపీలు మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లో ఓ షెడ్యూల్డ్ కులానికి చెందిన మహిళ అనుమానాస్పదంగా హత్య చేయడం సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో షెడ్యూల్డ్ కులాల...
Read More...
Local News 

విజయవంతంగా ముదిరాజ్​ ప్రజా చైతన్య యాత్ర

విజయవంతంగా ముదిరాజ్​ ప్రజా చైతన్య యాత్ర విజయవంతంగా ముదిరాజ్​ ప్రజా చైతన్య యాత్ర సికింద్రాబాద్​, ఫిబ్రవరి 02 ( ప్రజామంటలు):  ముదిరాజ్​ లు గత దశాబ్దాల తరబడిగా ఎంతగా అన్యాయానికి గురవుతున్నారో ప్రజలకు వివరించడానికి ఉద్దేశించిన ముదిరాజ్​ ప్రజా చైతన్య యాత్ర పూర్తి విజయవంతమైందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముదిరాజ్ సంఘ...
Read More...
National  Sports  State News 

రెండోసారి అండర్‌-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టు - అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత

రెండోసారి అండర్‌-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టు - అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత రెండోసారి అండర్‌-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టు - అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి  - ఎమ్మెల్సీ కవిత  వరుసగా రెండోసారి అండర్‌-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతో టీమిండియా అమ్మాయిల జట్టు విజయంలో కీలక పాత్ర...
Read More...
Local News 

వైభవంగా పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం శంకుస్థాపన.

వైభవంగా పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం శంకుస్థాపన. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). మల్కాపూర్ ఫిబ్రవరి 2( ప్రజా మంటలు ) :  మల్కాపూర్ లోని శ్రీ లక్ష్మీ హోమ్స్ లో వసంత పంచమి పర్వదిన కాలాన్ని పురస్కరించుకొని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని శంకుస్థాపన చేశారు.. మయూరగిరి పీఠాధిపతులు, జ్యోతిష్య - వాస్తు ఆగమశాస్త్ర పండితులు శ్రీ నమిలకొండ రమణచారి...
Read More...
National  International   State News 

కెనడా, మెక్సికో లపై టారిఫ్ తొ అమెరికాలో పెరగనున్న ధరలు 

కెనడా, మెక్సికో లపై టారిఫ్ తొ అమెరికాలో పెరగనున్న ధరలు  కెనడా, మెక్సికో లపై టారిఫ్ తొ అమెరికాలో పెరగనున్న ధరలు  పెట్రోల్, కిరాణా వస్తువుల ధరలలో పెరుగుదల  వాషింగ్టన్ ఫిబ్రవరి 02: 'రాబోయే వారాలు కష్టంగా ఉంటాయి': ట్రంప్ సుంకాలకు మెక్సికో, కెనడా స్పందిస్తున్నాయిఈ విధానం గ్యాస్ మరియు కిరాణా వంటి ముఖ్యమైన ఉత్పత్తుల ధరలను పెంచే ప్రమాదం ఉంది. కెనడా ప్రధాని ట్రూడో...
Read More...
Local News  State News 

బడ్జెట్ లో తెలంగాణాకు చోటు ఉండదా? తెలంగాణా ప్రాంతానికి విలువ లేదా?? - మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్.

బడ్జెట్ లో తెలంగాణాకు చోటు ఉండదా? తెలంగాణా ప్రాంతానికి విలువ లేదా?? - మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల ఫిబ్రవరి 2( ప్రజా మంటలు ) :  తెలంగాణ ప్రాంతానికి బడ్జెట్లో చోటు ఉండదా తెలంగాణ ప్రాంతానికి ప్రయోజనానికి విలువ లేదా అని మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. రూరల్ మండలం తిమ్మాపూర్ కండ్ల పెళ్లి హైదరాపల్లె గ్రామాలలో గ్రామ సమన్వయ...
Read More...
Local News  State News 

పట్టభద్రుల సమస్యల పరిష్కారానికై మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి. - పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు.

పట్టభద్రుల సమస్యల పరిష్కారానికై మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి. -  పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  గంభీరావుపేట ఫిబ్రవరి 2( ప్రజా మంటలు ) :  ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ప్రచారం నిర్వహించిన పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు పట్టబద్రులని ఉద్దేశించి మాట్లాడుతూ.....  పట్టభద్రుల ఓటు అనేది వజ్రాయుధం కంటే పదునైనదని ఆగం కాకండి ఆలోచించి...
Read More...
Local News 

క్రికెట్ మ్యాచ్ ప్రారంభించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

క్రికెట్ మ్యాచ్ ప్రారంభించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  రాయికల్ ఫిబ్రవరి 2( ప్రజా మంటలు ) :  మండల కేంద్రంలో క్రికెట్ మ్యాచ్ రాయికల్ ప్రీమియర్ లీగ్ లో ముఖ్య అతిథిగా పాల్గొని టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రెస్ క్లబ్ మరియు ప్రజాప్రతినిధుల మధ్య జరిగిన ఫ్రెండ్లి మ్యాచులో...
Read More...
Local News 

పార్కు చేసిన కారు కు నిప్పంటించిన దుండగులు.

పార్కు చేసిన కారు కు నిప్పంటించిన దుండగులు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల ఫిబ్రవరి 2(ప్రజా మంటలు) :  పట్టణంలోని ధరూర్ క్యాంపు హౌసింగ్ బోర్డ్ రామాలయం వెనుక పార్కు చేసి ఉన్న కారుపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. వినయ్ అనే వ్యక్తి తన కారును క్యాంపు లోని రామాలయం వెనుక పార్కింగ్ చేసి వ్యక్తిగత...
Read More...