ఎల్ ఆర్ ఎస్ సర్వే జరుగుతున్న ఫ్లాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్. 

On

 

 

IMG-20241018-WA0096

 

    జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు)                                        

పట్టణంలోని తులసి నగర్ లో జరుగుతున్న ఎల్ ఆర్ ఎస్ ఫ్లాట్ల క్రమబద్ధీకరణ సరళిని రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్ తో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ శిఖం భూముల్లో లేని ఫ్లాట్ల ను, రెవెన్యూ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేని ప్లాట్లను రెగ్యులరైజ్ క్రమబద్ధీకరణ చేయాలని అధికారులకు ఆదేశించారు.             

 

ఈ కార్యక్రమంలో ఆర్డీవో , మధు సుదన్, మున్సిపల్ కమిషనర్ చిరంజీవి మరియు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, మున్సిపల్, రెవెన్యూ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags