వేములవాడ రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి కుటుంబ సభ్యులు
On
వేములవాడ అక్టోబర్ 14
(ప్రజా మంటలు)
దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి కుటుంబ సమేతంగా దర్శించుకొని కోడేతో ఆలయ ప్రదక్షిణ నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వద మండపములో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు ఆశీర్వచనం చేశారు .
Tags