ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ లకు స్వరాష్ట్రం(AP)లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశం.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైదరాబాద్ 10 అక్టోబర్ ( ప్రజా మంటలు) :
తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వెంటనే స్వరాష్ట్రం(AP)లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది.
ఈ మేరకు ఆయా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేరిట లేఖలను రాస్తూ వాటి కాపీలను రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్రం నిన్న(9వ తేదీన) పంపించింది.
అధికారుల వివరాలు కింది విధంగా :
- వాకాటి కరుణ, ఐఏఎస్, 2004
- రోనాల్డ్ రాస్, ఐఏఎస్, 2006
- వాణీప్రసాద్, ఐఏఎస్, 1995
- ఆమ్రపాలి కాట, ఐఏఎస్, 2010
- ప్రశాంతి, నవంబర్ రిటైర్, 2009.
1. అంజన్ కుమార్, ఐపీఎస్, 1990
2.అభిలాష బిస్త్, ఐపీఎస్, 1994
3. అభిషేక్ మహంతి, ఐపీఎస్, 2011
Tags