వాసవి మాత ఆలయంలో కాళికా మాతగా అమ్మవారు

On

IMG-20241010-WA0011 20241010జగిత్యాల సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు)

జిల్లా కేంద్రంలోని వైశ్య భవనం వాసవి మాత ఆలయంలో దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం అమ్మవారిని ప్రత్యేకంగా కాళికామాత అలంకారంతో భక్తులకు దర్శనం ఇచ్చారు.

గత ఏడు రోజులుగా నిత్య పూజ వివిధ రకాల ప్రసాదాలతో అమ్మవారికి నివేదన సమర్పించి నిత్య హోమం నిర్వహించారు. కాగా గురువారం దుర్గాష్టమి పురస్కరించుకొని చండీ హవన కార్యక్రమం పూర్ణాహుతి నిర్వహించారు .

భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ మహదాశీర్వచన కార్యక్రమం చేశారు.

వైదిక క్రతువులు అన్యారంభట్ల శ్రీనివాస్ శర్మ ,సిరిసిల్ల. భాస్కర్ శర్మ ,- పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి. వెంకటరమణ తదితరులు నిర్వహించారు కార్యక్రమంలో అధ్యక్షులు  వూటూరి. నవీన్ కుమార్, బొడ్ల. రాజు ,పెద్ది. శ్రీనివాస్, అర్వపల్లి. రాజేందర్ ,కొండ. నాగరాజు, ఎలిమేలి. చంద్రకాంత్ ,సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags