ఆన్ లైన్ బెట్టింగ్ లో కొడుకు చేసిన అప్పులకు కుటుంబం మొత్తం ఆత్మహత్య
On
ఆన్ లైన్ బెట్టింగ్ లో కొడుకు చేసిన అప్పులకు కుటుంబం మొత్తం ఆత్మహత్య
నిజామాబాద్ అక్టోబర్ 05:
ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడి అప్పులు అధికం కావడంతో కుమారుడు, తల్లి, తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు.
వడ్డేపల్లి గ్రామానికి చెందిన రంగన వేణి హరీష్(22) ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. దీనితో తల్లిదండ్రులు రంగన్న వేణి సురేష్, హేమలతలో తన వ్యవసాయ పంట పొలం అమ్మి అప్పులు తీర్చారు. అయినప్పటికీ ఇంకా అప్పుడు ఉండడంతో తల్లి తండ్రి కుమారుడు కలిసి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
Tags