తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం కొనసాగేనా? లబ్ధిదారుల నిరీక్షణ ఫలించేనా?

On
తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం కొనసాగేనా?  లబ్ధిదారుల నిరీక్షణ ఫలించేనా?

తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం కొనసాగేనా? లబ్ధిదారుల నిరీక్షణ ఫలించేనా?

తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం కొనసాగేనా?*
లబ్ధిదారుల నిరీక్షణ ఫలించేనా?

(సిరిసిల్ల రాజేందర్ శర్మ)

తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2018 నాటికి ఒక కోటి 28 లక్షల గొర్రెలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేసింది దీనికిగాను బడ్జెట్లో 12 వేల కోట్లు కేటాయించడం జరిగింది.


*సబ్సిడీ విధానం*
ప్రభుత్వము 75% ఖర్చును లబ్ధిదారుడు 25% భరిస్తాడు. ప్రభుత్వం అంచనా ప్రకారం రెండు సంవత్సరాల్లో గొర్రెల సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ అవుతుందని ఓ అంచనా వీటి మేత కోసం 75% సబ్సిడీ కూడా ఉండేది. అదేవిధంగా షెడ్ల నిర్మాణానికి సైతం ప్రభుత్వం సబ్సిడీ విధానాన్ని అమలుపరిచింది.
 అయితే ఎక్కువ మంది లబ్ధిదారులు కేవలం గొర్రెల కోసం మాత్రమే ఈ పథకాన్ని వినియోగించుకోవడం జరిగింది.

*ఈ పథకానికి అర్హులు*
18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న సాంప్రదాయ గొర్రెల కాపర్లు, కురుమలు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వము నిర్ణయించింది. మొత్తం 7.61 లక్షల మంది అర్హులైన వారిలో రెండు లక్షల మందికి పైగా సభ్యులు యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. *తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య* *ఈ పథకం అమలు చేసింది. ఇతర రాష్ట్రాల నుండి కూడా గొర్రెల కొనుగోలు చేసింది అప్పటి ప్రభుత్వం  కాకపోతే లబ్ధిదారుడు స్వయంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి గొర్రెలను తీసుకుని వచ్చేవారు.  గొర్రెలను తీసుకొని వారు అదే ప్రాంతంలో డాక్టర్లతో కుమ్ముకై గొర్రెలను అక్కడనే కొనుగోలు చేసిన స్థలంలోనే అప్పజెప్పి నగదు పొందిన దాఖలాలు కూడా లేకపోలేదు.


*రెండవ విడత కోసం ఎదురు చూస్తున్న లబ్ది దారులు*
తొలి విడతలో లబ్ధి పొందని లబ్ధిదారులు మరో విడుదల గొర్రెల ధర పెరిగినప్పటికీ 43,500 డిడి లు తీసిన వారు ఎదురుచూపులతో ఉండిపోయారు.వీరి నిరీక్షణ కార్యరూపం దాలుస్తుందా చూడాల్సిందే.


*ఎన్నికల కోడ్ తో నిలిచిన పథకం*
ఎన్నికల కోడ్ రావడంతో అన్ని సంక్షేమ పథకాలతో పాటు ఈ పథకానికి గ్రహణం పట్టింది. అంతేకాకుండా కొత్త ప్రభుత్వం రావడం తో ఈ పథకంపై లబ్ధిదారుల్లో ఆశలు అడియాశలుగా మారాయి. ఈ పథకం పైన గుంపెడాశతో ఉన్న నిజమైన లబ్ధిదారులు డీడీలు చెల్లించడానికి డబ్బులు లేకుంటే మిత్తిలకు తెచ్చి డీడీలు చెల్లించిన వారు కూడా లేకపోలేదు.


*ఇంతకు ఈ పథకం కొనసాగేనా?*
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పథకం కొనసాగుతుందా? కొత్త ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలేక చేతులెత్తేస్తుందా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీంతో రెండో  విడత  గొర్రెల లబ్ధి కోసం డీడీలు చెల్లించిన వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది.

Tags

More News...

State News 

నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల 30 మార్చి (ప్రజా మంటలు) :  నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం మరియు శక్తిపీఠం గణపతి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి...
Read More...
Local News 

 కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

 కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి ఢిల్లీ మార్చి 30(ప్రజా మంటలు)  తిమ్మంచర్ల గుంతకల్ ఎఫ్సిఐ గోడెన్ లో చాలా కాలంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క బియ్యపు ధాన్య నిలువల్ని తరలించి గోడన్ నీ ఖాళీ చేసి, మునుపటిలాగా రాష్ట్ర ప్రభుత్వము ఎఫ్సీఐ గోడన్లని వాడుకునే విధంగా అనుమతి ఇప్పించగలరని కేంద్ర ఆహార భద్రత వ్యవహారాల శాఖ మంత్రి ప్రహల్లాద్ జోషి...
Read More...
Local News 

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో  పంచాంగ శ్రవణం

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో    పంచాంగ శ్రవణం     గొల్లపల్లి మార్చి 30( ప్రజా మంటలు):    ఉగాది పండుగ పురస్కరించుకొని , జాగీతయాలలోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో చిలుక ముక్కు నాగరాజు శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు.     ఉదయం సత్సంగము అనంతరము, స్వామి సూర్య నారాయణ పల్లకి సేవ తదనంతరము ఉగాది పచ్చడి వితరణ  తరువాత దేవాలయము మహిళా కమిటి సభ్యులు మాత మణుల...
Read More...
Local News 

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక 

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక     జగిత్యాల మార్చి 30(ప్రజా మంటలు)వెలమ సంక్షేమ మండలి ఆద్వర్యం లో శ్రీ *విశ్వావసు నామ ఉగాది పంచాంగ శ్రవణం* ఆదివారం   సంఘం భవనంలో నిర్వహించారు. కార్యక్రమం లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే దంపతులు డా సంజయ్ కుమార్  రాధిక .ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా సభ్యులు రామచందర్ రావు, సంఘం అధ్యక్షులు అయిల్నేని...
Read More...
Local News 

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు                             

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు                                  ఘనంగా స్వామివారి రథోత్సవం,    -స్వామి వారికి రథం ను బహుకరించిన మామిడి చిన్నయ్య పటేల్ వారసులు,      ఇబ్రహీంపట్నం మార్చి 30(ప్రజా మంటలు దగ్గుల అశోక్జ):    గిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలోని పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో ఉగాది జాతర ఉత్సవాలను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
Read More...
State News  Spiritual  

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం - గాయత్రి సత్రంలో పండిత సన్మానం     (రామ కిష్టయ్య సంగన భట్ల...     9440595494)    ఉగాది పర్వ దినం సందర్భంగా ధర్మపురి క్షేత్రానికి చెందిన లబ్ద ప్రతిష్టులైన పండితులు సన్మానాలు సత్కారాలు పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి ఏటా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉగాది పర్వదిన వేడుకల సందర్భంగా...
Read More...
Local News 

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్, ఇబ్రహీంపట్నం  మార్చి 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ),జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ గ్రామంలోని పురాతనాలయం శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఎంపీ నిధులు రూపాయలు 1,50,000 తో ఏర్పాటుచేసిన హైమస్ లైట్ లను ఇబ్రహీంపట్నం బిజెపి మండల అధ్యక్షుడు బాయిల్ లింగారెడ్డి ఆదివారం ప్రారంభించారు. కేంద్ర నిధులతోనే...
Read More...
Local News 

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. 

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.       జగిత్యాల మార్చి 30(ప్రజా మంటలు)  పట్టణములోని సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసం లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  శ్రీ విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది పండుగ సంబరాలలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు విద్యతోపాటు భారత దేశ  సంస్కృతి సాంప్రదాయాలను సైతం బోధించడం అభినందనీయం అని...
Read More...
Local News 

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం 

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం జగిత్యాల మార్చి 30(ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని శ్రీ లక్ష్మీ గణేష్ మందిరంలో ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య కౌశిక మరియు నంబి వాసుదేవాచార్య కౌశిక  ద్వ జారోహణం గావించి, ఉగాది ప్రాశ స్త్యాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కోటగిరి శ్రవణ్ కుమార్...
Read More...
Local News 

ప్రశాంతంగా రంజాన్​ వేడుకలు   * ఈస్ట్​ జోన్​ డీసీపీ బాలస్వామి

ప్రశాంతంగా రంజాన్​ వేడుకలు   * ఈస్ట్​ జోన్​ డీసీపీ బాలస్వామి సికింద్రాబాద్​, మార్చి 29 ( ప్రజామంటలు ):    గత 28 రోజులుగా సిటీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పవిత్ర రంజాన్​ మాస ఈవెంట్లు జరిగాయని, ఇందులో పోలీసుల పాత్ర ఎంతో గొప్పదని పలువురు ముస్టిం కమ్యూనిటీ పెద్దలు ప్రశంసించారు. శనివారం సాయంత్రం వారాసిగూడ జడ్​ఎం బాంకెట్​ హాల్​ లో ఇమామ్స్​, మౌజన్స్, ముస్టిం...
Read More...
Local News 

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల మార్చి 29(ప్రజా మంటలు)వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని ప్రభుత్వ విప్పు ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.జగిత్యాల జిల్లాలో నీ కలెక్టరేట్ స్టేట్ చాంబర్లో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్   జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు    జిల్లా కలెక్టరేట్ స్టేట్ చాంబర్లోజగిత్యాల...
Read More...
Local News 

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల మార్చి 29(ప్రజా మంటలు)  పట్టణములోని దేవి శ్రీ గార్డెన్స్ లో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని,ప్రార్థనలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  కుల మత తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసి...
Read More...