పెహల్గామ్ దాడికి నిరసనగా గాంధీలో టీఎన్జీవోల ఆందోళన
సికింద్రాబాద్, ఏప్రిల్ 24 (ప్రజా మంటలు):
జమ్ము కాశ్మీర్ లోని పెహల్గామ్ లో హిందూ పర్యటకులపై జరిగిన ఉగ్రవాది దాడిని తీవ్రంగా ఖండిస్తూ గురువారం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో టీఎన్జీవో ఉద్యోగుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా టీఎన్జీవో గాంధీ ఆసుపత్రి యూనిట్ అధ్యక్షుడు గంటా ప్రభాకర్ మాట్లాడుతూ... హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ దాడి దేశ భద్రతకు పెను సవాలు విసురుతోందని,ఇలాంటి చర్యలను సమాజం మొత్తం ఖండించాలని ఆన్నారు బాధితులకు తగిన న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా క్యాండిల్ లతో గాంధీ ఉద్యోగులు ఆస్పత్రి ఆవరణలో ర్యాలీ నిర్వహించారు అనంతరం పెహల్గాం మృతుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు టీఎన్జీవో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు ఖలీమ్ మక్సుద్ భావన జనార్ధన్ శ్రీనివాస్ శ్రవణ్ గోపాల్ సత్యనారాయణ యూసుఫ్ వెంకటరమణ సుధాకర్ రెడ్డి శివరామిరెడ్డి నాగ బ్రహ్మం చీఫ్ డైటీషియన్ రమేష్ విశ్వనాధ్ చంద్రశేఖర్ సరళ విజయలక్ష్మి సురేష్ ఆకాష్ శ్రీకాంత్ శ్రీరాములు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉగ్రవాద పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలి.

పహల్గాం దాడికి నిరసనగా ఆటోడ్రైవర్ల నిరసన

నూతన ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్ మృతి

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్

మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న షి టీమ్,భరోసా సెంటర్

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం

సూర్య ధన్వంతరి ఆలయము లో ఘనంగా కుంకుమ పూజలు
