వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను ప్రారంభించిన ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
సారంగాపూర్ ఏప్రిల్ 22ప్రజా మంటలు)
మండలం లోని కోనాపూర్ గ్రామం లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి మంగళ వారం ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. నాణ్యమైన ధాన్యాన్ని తప్ప తాలు లేకుండా రైతులు శుభ్రం చేసి తీసుకురావాలని అన్నారు అదేవిధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు.
సీరియల్ నెంబర్ పాటించాలి రోజు మ్యాచర్ వచ్చిన వెంటనే తూకం వేసి రైస్ మిల్లర్లకు పంపాలి హమాలీ లను ఎండలు ఎక్కువ ఉన్నందున పొద్దున మరియు సాయంత్రం పని చేసుకోవాలని అన్నారు ఎండలు ఎక్కువ ఉన్నందున ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ స్ సెంటర్లో అందుబాటులో ఉంచుకోవాలి త్రాగునీరు ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో లో జిల్లా సహకార అధికారి సి హెచ్ మనోజ్ కుమార్, జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి పులి మధుసూదన్ గౌడ్ , సారంగాపూర్ తహసిల్దార్ జమీర్ . ఎంపీడీవో కోనాపూర్ పీఏసీఎస్ చైర్మన్ జి. మల్లారెడ్డి, సారంగాపూర్ పీఏసీఎస్ చైర్మన్ నర్సింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉగ్రవాద పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలి.

పహల్గాం దాడికి నిరసనగా ఆటోడ్రైవర్ల నిరసన

నూతన ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్ మృతి

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్

మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న షి టీమ్,భరోసా సెంటర్

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం

సూర్య ధన్వంతరి ఆలయము లో ఘనంగా కుంకుమ పూజలు
