స్వర్గం శ్రీనివాస్ పోలీసులు పాడే మోసిన ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓ
గొల్లపల్లి ఎప్రిల్ 19 (ప్రజా మంటలు):
జీవనోపాధి కోసం దుబాయికి వెళ్లి అక్కడే ఇటీవల హత్యకు గురైన ధర్మపురి మండలం ధమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాస్ మృతదేహం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో శనివారం స్వగ్రామానికి చేరుకుంది ఈ సందర్భంగ విప్ శ్రీనివాస్ మృతదేహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు
అనంతరం నిర్వహించిన అంతిమ యాత్ర దహన సంస్కారాల కార్యక్రమంలో పాల్గొనీ స్వయంగా పాడే మోసి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్నీ శ్రీనివాస్ కుటుంబానికి అందజేశారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ.ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళిన శ్రీనివాస్ అక్కడ హత్యకు గురికావడం చాలా బాధాకరమనీ,విషయం తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో,చీఫ్ సెక్రటరీ తో సంబంధిత అధికారులతో మాట్లాడి అధికారికంగా ఎంబెన్సీ అధికారులు శ్రీనివాస్ భౌతికకాయాన్ని స్వదేశానికి తిరిగి తీసుకువచ్చే ప్రక్రియను త్వరగా ,శ్రీనివాస్ కుటుంబానికి NRI పాలసీ కింద 5 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ జాబ్,ఇందిరమ్మ ఇళ్లును మంజూరు చేస్తామని,అదే విధంగా శ్రీనివాస్ దహన సంస్కారాల కొరకు జిల్లా కలెక్టర్ 15 వేల రూపాయలు,వ్యక్తిగతంగా తాను 10 వేల రూపాయలను మొత్తంగా 25 వేల రూపాయలను అందజేశారు భవిష్యత్తులో వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు.
వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
వడగండ్ల వానకు తీవ్ర పంట నష్టం

స్వర్గం శ్రీనివాస్ పోలీసులు పాడే మోసిన ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓ

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.
.jpg)
గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి - తాసిల్దార్ వరందన్

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)