రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల మార్చి 29(ప్రజా మంటలు)
పట్టణములోని దేవి శ్రీ గార్డెన్స్ లో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని,ప్రార్థనలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
కుల మత తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉంటున్నాం అంటే కారణం భారత దేశ అంబేద్కర్ రాజ్యాంగం అన్నారు.
మానవ సేవ మాధవ సేవ అనే విధంగా అందరికీ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటా అన్నారు..
తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ లకు అండగా కాంగ్రెస్ సర్కార్ ఉందన్నారు.
వచ్చే నెల నుండి రేషన్ కార్డు ఉన్న అందరికీ సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది అన్నారు.
రాష్ట్రం లో సంక్షేమం అభివృద్ధి ద్యేయంగా పనిచేస్తున్నా ము అన్నారు.
రంజాన్ ఉప వాస దీక్షల సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ మత సామరస్యానికి ప్రతీక అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ డిఓ పులిమధు సుధన్ గౌడ్,కమిషనర్ స్పందన, ఎం ఆర్ఓ రామ్మోహన్, పట్టణ సీఐ వేణుగోపాల్ ,ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం , మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, నాయకులు గోలి శ్రీనివాస్, ఆడువల లక్ష్మణ్, అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, క్యాదాసు నాగయ్య, క్యాదాసు నవీన్ ,ఆమీన్, మొయిన్ ,మతిన్, సుధాకర్, కూసరి అనిల్ ,డిష్ జగన్,ఆరిఫ్, ప్రభాత్,రంగు మహేష్,శేఖర్,రాజు,ధూమల రాజ్ కుమార్,రహీం, చాంద్ పాషా,మైనార్టీ నాయకులు,అధికారులు , తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత

శాంతి భద్రత ల దృష్టిలో జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
