చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ 

On
చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ 

 

జగిత్యాల మార్చి 20( ప్రజా మంటలు)
పట్టణంలోని మంచినీళ్ళ బావి వద్ద చత్రపతి శివాజీ యువసేన , గోగికార్ రాజు,మహేందర్ ఆధ్వర్యంలో గోగీకార్ రాములు ,గుడికే శంకర్ గార్ల జ్ఞాపకార్థం  ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ 

 

 ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం,గోలిశ్రీనివాస్,ఆడువాల లక్ష్మణ్,సిపెళ్లి రవీందర్ , మాజీ కౌన్సిలర్ లు పంబాల రామ్ కుమార్, పద్మావతి పవన్ , గోగికార్ సుధాకర్, రాజన్న, భూమయ్య , భరత్,సుమన్, జగిత్యాల పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

వెంగళాపూర్ లో దొంగతనం

వెంగళాపూర్ లో దొంగతనం గొల్లపల్లి మార్చి 28 (ప్రజా మంటలు)    గొల్లపల్లి మండలము లోని వెంగలాపూర్ గ్రామంలో  గుర్తుతెలియని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి సమయంలో తాళం వేసిన ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి అర్థ తులం బంగారు కమ్మలు, 15 తులాల వెండి సామాన్లు దొంగలించారని బాలబక్తుల మల్లేశం ఇచ్చిన  ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు...
Read More...
Local News 

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్    గొల్లపల్లి మార్చి 28 (ప్రజా మంటలు);      గొల్లపల్లి మండలం కేంద్రం లో వెంకటేశ్వర్ గార్డెన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ సంధర్బంగా పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకుశుభాకాంక్షలు తెలిజేస్తున్నమని,మైనార్టీ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఈ...
Read More...
Local News 

తెలంగాణ అన్ని మతాల ప్రజల సహా జీవనానికి ప్రతీక

తెలంగాణ అన్ని మతాల ప్రజల సహా జీవనానికి ప్రతీక   * ఇఫ్తార్ విందుకు హాజరైన కే టీ ఆర్    సికింద్రాబాద్​, మార్చి 28 ( ప్రజామంటలు ) :      సికింద్రాబాద్ నియోజకవర్గం లోని బౌద్దనగర్ డివిజన లోని వారాసిగూడ లో   శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో బీ.ఆర్.ఎస్. వర్కింగ్    ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు  
Read More...
Local News 

శ్రీఉజ్జయిని మహాంకాళి ఆలయ హుండీ లెక్కింపు.

శ్రీఉజ్జయిని మహాంకాళి ఆలయ హుండీ లెక్కింపు.   * ఆలయ ఆధాయం రూ.14.07 లక్షలు..    సికింద్రాబాద్​, మార్చి 28 ( ప్రజామంటలు )   :   సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి హుండీ లెక్కింపు  శుక్రవారం నిర్వహించారు. నెల రోజుల కాలానికి గాను అమ్మవారి హుండీ ఆదాయం  మొత్తం  రూ 14 ,07,437 లు వచ్చినట్లు ఆలయ ఈవో గుత్తా మనోహర్
Read More...

అర్హతలు ఉన్న  ప్రైవేట్​ ఆసుపత్రులు రాజీవ్​ ఆరోగ్యశ్రీ లోకి...

అర్హతలు ఉన్న  ప్రైవేట్​ ఆసుపత్రులు రాజీవ్​ ఆరోగ్యశ్రీ లోకి...       సికింద్రాబాద్, మార్చి 28 ( ప్రజామంటలు ) :    ముప్పయి అంతకంటే ఎక్కువ  పడకలు ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను రాజీవ్‌ ఆరోగ్యశ్రీలో నమోదు చేసుకుని ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్‌ వెంకట్‌ ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలను కోరారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సహకారంతో సికింద్రాబాద్‌...
Read More...
Local News 

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి భీమదేవరపల్లి మార్చ్ 28 (ప్రజామంటలు) : ముల్కనూర్, వంగర పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సైలు సాయిబాబు, దివ్య తెలిపారు. మధ్యప్రదేశ్ కు సంబంధించిన కార్ గ్యాంగ్, చెడ్డి గ్యాంగ్ మన వైన్స్ లలో మద్యం తీసుకొని, చిన్న చిన్న కత్తులు పట్టుకొని, చెడ్డీలు వేసుకొని పొదలలో దాచుకొని, రాత్రి 12 తర్వాత...
Read More...
Local News 

నగల  దొంగల ఆచూకి   తెలపండి

నగల  దొంగల ఆచూకి   తెలపండి   కోరుట్ల మార్చి 28(ప్రజా మంటలు)  కోరుట్లలోని కార్గిల్ చౌక్ ఎస్బిఐ బ్యాంక్ వద్ద శుక్రవారం ఓ వ్యక్తి దృష్టి మరలించి అతని బండిలో ఉన్న నగదును అపహరించారని కాగా  వీరి ఫోటోలు సి సి కెమెరాలో రికార్డ్ అయ్యాయని కోరుట్ల పోలీసులు తెలిపారు.  వీరిని ఎవరైనా గుర్తిస్తే కోరుట్ల ఎస్ఐ 8712656790 కు తెలపాలని కోరారు....
Read More...
Local News 

విద్యుత్ డిమాండ్ కి అనుగుణంగా  పటిష్ట చర్యలు: జగిత్యాల సూపరింటెండ్ ఇంజనీర్ సాలియా నాయక్ 

విద్యుత్ డిమాండ్ కి అనుగుణంగా  పటిష్ట చర్యలు: జగిత్యాల సూపరింటెండ్ ఇంజనీర్ సాలియా నాయక్  కథలాపూర్ మార్చి 28 ( ప్రజా మంటలు)ప్రస్తుతం పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కి అనుగుణంగా జగిత్యాల జిల్లాలో   పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా  కథలాపూర్ సెక్షన్ పరిదిలో చింతకుంట సబ్ స్టేషన్ లో రెండు ఫీడర్లకి కలిపి ఉన్న ఒకే బ్రేకర్ స్థానంలో అదనపు నూతన బ్రేకర్ ప్రారంభించి రెండు ఫీడర్లకు రెండు...
Read More...
Local News 

బీఆరెస్ పార్టీయే తెలంగాణ కు శ్రీరామ రక్షా

బీఆరెస్ పార్టీయే తెలంగాణ కు శ్రీరామ రక్షా జగిత్యాల మార్చి 28(ప్రజా మంటలు)-జిల్లా సమస్యలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లడంలో బీఆరెస్ పాత్ర కీలకం. మేనిఫెస్టో హామీలు అమలు చేసే వరకు ఉద్యమిస్తాము. జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్   బీఆరెస్ పార్టీయే తెలంగాణ కు శ్రీరామ రక్ష అని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత...
Read More...
Local News 

బీసీ సంక్షేమ సంఘం ఎండపల్లి మండల అధ్యక్షునిగా పోలోజు శ్రీనివాస్

బీసీ సంక్షేమ సంఘం ఎండపల్లి మండల అధ్యక్షునిగా పోలోజు శ్రీనివాస్ జగిత్యాల మార్చి 28( ప్రజా మంటలు)  జాతీయ బి సి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య   సూచనల మేరకు, రాష్ట్ర అధ్యక్షు నీలం వెంకటేశం  ఆదేశాల ప్రకారంగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన పోలోజు శ్రీనివాస్ ను నియమిస్తూ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ...
Read More...
Local News 

దోబీ ఘాట్ కాంపౌండ్ గోడ  నిర్మాణానికి భూమి పూజ 

దోబీ ఘాట్ కాంపౌండ్ గోడ  నిర్మాణానికి భూమి పూజ  జగిత్యాల మార్చి 28 (ప్రజా మంటలు )జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి రోడ్ లో గత 2009 సంవత్సరంలో స్థానిక రజకుల కోసం దోబీ ఘాట్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం 22 గుంటల భూమిని కేటాయించింది. కాగా శుక్రవారం ఇట్టి భూమికి కాంపౌండ్ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు రజక సంఘం బాధ్యులు . ...
Read More...
Local News 

పేకాట స్థావరంపై  సి సి ఎస్  పోలీసుల దాడులు

పేకాట స్థావరంపై  సి సి ఎస్  పోలీసుల దాడులు కోరుట్ల మార్చి 28(ప్రజా మంటలు)కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో  సిసిఎస్ పోలీసు లు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి  తీసుకొని వారి వద్ద నుంచి  రూ. 22920 రూపాయలు, ఆరు మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిని...
Read More...