మహాశక్తి ఆలయం దర్శించుకున్న రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు భోగ శ్రావణి ప్రవీణ్ దంపతులు.

On
మహాశక్తి ఆలయం దర్శించుకున్న రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు భోగ శ్రావణి ప్రవీణ్ దంపతులు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

కరీంనగర్ అక్టోబర్ 9( ప్రజా మంటలు) : 

దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కరీంనగర్లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ డా. బోగ శ్రావణిప్రవీణ్.

అనంతరం కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి ఎంపీ బండి సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

వారితో పాటు భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సమత,పవన్ సింగ్, మనోజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Tags