తెలంగాణ ప్రభుత్వం భూ భారతి కొత్త ఆర్ ఓ.ఆర్ చట్టం అవగాహన సదస్సు లో పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్, జిల్లా కలెక్టర్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
సారంగాపూర్ ఏప్రిల్ 22 (ప్రజా మంటలు)
మంగళవారం 22 ఏప్రిల్ 2025 రోజున సారంగాపూర్ మండలంలోని తెలంగాణ భూ భారతి ఆర్ వో ఆర్ కొత్త చట్టం అవగాహన సదస్సులో సారంగాపూర్ మండలం లోని.రైతు వేదిక జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తో కలసి పాల్గొన్నారు .
కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంపై రైతులకు మేలు జరుగుతుందని పెండింగ్ లో ఉన్న సాదా భాయ్ నామ వివిధ అన్ని రకాల పనులు సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని భూ భారతి చట్టం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్ఓఆర్ చట్టం ప్రజలకు మేలు జరుగుతుంది అని అన్నారు
అనంతరం సారంగాపూర్ మండలంలో లబ్ధిదారులకు 17 కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. మొత్తం రూ 17 లక్షల 19 72 రూపాయలు లబ్ధిదారులకు అందజేయడం అందించామని చెప్పారు
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి పులి మధుసూదన్ గౌడ్, సారంగాపూర్ తహసిల్దార్ జమీర్ ఎంపీడీవో వివిధ గ్రామాల ప్రజలు. ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నూతన ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్మృతి

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్

మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న షి టీమ్,భరోసా సెంటర్

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం

సూర్య ధన్వంతరి ఆలయము లో ఘనంగా కుంకుమ పూజలు

ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా రాజారావు

క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ మైదానంలో కొవ్వొత్తుల ర్యాలీ
