కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు, మోసం చేయడం కొత్త కాదు -  జగిత్యాల సభలో ఎమ్మెల్సీ కవిత 

On
కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు, మోసం చేయడం కొత్త కాదు -  జగిత్యాల సభలో ఎమ్మెల్సీ కవిత 

ఎల్కతుర్తిలో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభ ను విజయవంతం చేయాలి

తెలంగాణ ఇస్తాని చెప్పి 2004లో మోసం చేసిన కాంగ్రెస్... ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేస్తోంది

జగిత్యాలలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్పొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

జగిత్యాల ఎప్రిల్ 16:

బిఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం జగిత్యాలలో జిల్లా అధ్యక్షులు. విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది. 

ఇందులో ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గుడిసెల రాజేశం గౌడ్, మాజీ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ దావా వసంత, నాయకులు ఓరుగంటి రమణారావు,మానాల కిషన్, లోక బాపురెడ్డి,కౌన్సిలర్ దేవేందర్ నాయక్,వివిధ సంఘాల, స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

IMG_20250416_161335

రజతోత్సవం గుజాబీ పండగ మాత్రమే కాదు... ఇది తెలంగాణ పండగ. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటడానికి కేసీఆర్ పార్టీ పెట్టారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని, ఈ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.

ఇంకా కల్వకుంట్ల కవిత తన ప్రసంగలో ఇలా అన్నారు.బీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు తెలంగాణ యాస మాట్లాడే పరిస్థితి లేకుండే. 2001 నుంచి ఎన్నో అవమానాలు, కష్టాలను భరించి నిలబడింది బీఆర్ఎస్. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది

తెలంగాణ ఏర్పాటు చేస్తామని 2004లో హామీ ఇచ్చిన కాంగ్రెస్... అరిగోస పెట్టింది.కేసీఆర్ దీక్ష చేయడంతో దిగొచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటును ప్రకటించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఎంపీ అర్వింద్ కలిసిమెలసి ఢిల్లీతో తిరుగుతున్న వార్తను టీవీల్లో చూశాను.సంజయ్ బీజేపీలో చేరారా లేదా కాంగ్రెస్ లో చేరారా అన్న అనుమానం వచ్చింది. సంజయ్ ఒక సారి సీఎం రేవంత్ రెడ్డితో... మరొక సారి బీజేపీ వాళ్లతో కనిపిస్తారు. IMG_20250416_162253

ఈసమావేశంలో ఎమ్మెల్సీ కవిత .ఆటలాడుతూ,ఉచిత బస్సు ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నదని, ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇచ్చి బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్ల సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని,ఉచిత బస్సు ఇచ్చాం కానీ బంగారం మాత్రం ఇవ్వమని రేవంత్ రెడ్డి అంటున్నారని విమర్శించారు.

ఇంకా,  కళ్యాణ లక్ష్మీ పథకం కింద తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారు ఒక బస్సు ఇచ్చి బంగారాన్ని తుస్సు చేశారు.. రుణ మాఫీ, రైతు భరోసా 50 శాతం మందికి ఇంకా రానేలేదు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టాలni కోరారు.

బీజేపీ మోసపూరిత విధానాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పసుపు బోర్డును తూతూమంత్రంగా ఏర్పాటు చేశారు కానీ చట్టబద్ధత కల్పించలేదు. దాంతో పసుపు బోర్డుకు బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పసుపు ధరలు పడిపోతే బోర్డు నుంచి డబ్బులు ఇస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. కానీ, మరి పసుపు ధరలు పడిపోతే బోర్డు నుంచి రైతులకు డబ్బులు ఇచ్చారా? రెండు కోట్ల ఉద్యోగాలు, బోర్డుకు చట్టబద్ధత, మనిషికి 15 లక్షలు ఏమయ్యాయని అడిగితే ఎంపీ అర్వింద్ పిచ్చి మాటలు మాట్లాడుతారు.అంతకు మించి ప్రజలకు పనికి వచ్చే మాటలు మాట్లాడిన దాఖలాలు లేవni విమర్శించారు.

IMG_20250416_162229

రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు.. అయినా కేంద్రం బడ్జెట్ లో తెలంగాణ 8 రూపాయలు కూడా ఇవ్వలేదు. 8+8 = పెద్ద గుండు సున్నా ఇచ్చారు.తెలంగాణను కాపాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, గులాబీ జెండానే. ఇతర పార్టీలు చెప్పే మాయమాటల గురించి ప్రజలకు చెప్పాలి. ప్రతీ గ్రామ కమిటీలో ప్రతీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని కవిత కోరారు.

Screenshot_2025-04-16-16-42-30-53_6012fa4d4ddec268fc5c7112cbb265e7

ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో తెలియక ప్రజల్లో అయోమయం నెలకొంది. జగిత్యాలకు నిధులు తీసుకురావడంతో ఎమ్మెల్యే సంజయ్ విఫలం. ఎమ్మెల్యే సంజయ్ ని గ్రామ గ్రామానా నిలదీయాలనీ కార్యకర్తలను కోరారు.

Tags

More News...

Local News 

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.  

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.   ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 19 ( ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు మూడు రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి.  బ్రహ్మోత్సవాలలో భాగంగా పల్లకిలో శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవిలతో స్వామివారు  గ్రామంలోని పెద్ద చెరువులో బోయవాళ్ళు ఏర్పాటు చేసిన తెప్పలో విహరించారు....
Read More...
Local News 

గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు గొల్లపల్లి ఎప్రిల్ 19 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని రాఘవపట్నం గ్రామం లోని 300 పైగా ఆవులు ఏడ్లు గేదెలు దూడల కు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారుఈ కార్యక్రమం ఈ నెల 15 నుండి ఏప్రిల్ 15 వరకు గొల్లపల్లి మండలం లోని అన్ని గ్రామాలలో  కొనసాగుతాయని తెలిపారు...
Read More...
Local News 

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి  - తాసిల్దార్ వరందన్ 

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి  - తాసిల్దార్ వరందన్  గొల్లపల్లి ఎప్రిల్ 19 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలో సోమవారం  రైతు వేదిక వద్ద కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ చట్టం భూ భారతి చట్టం గురించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రైతులందరికీ  అవగాహన సదస్సును ఏర్పాటు చేయడమైనది  ఇట్టి కార్యక్రమానికి రైతులందరు హాజరై విజయవంతం చేయాలని పంచాయతీ కార్యదర్శులు రైతులకు తెలియ పరచాలని...
Read More...
Local News 

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది 

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది  లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ సికింద్రాబాద్ ఏప్రిల్ 19 (ప్రజా మంటలు):   నగల వ్యాపారంలో అగ్రగామిగా పేరొందిన లలితా జ్యూవెలర్స్ నేడు సికింద్రాబాద్ లో తన 61వ షోరూం ను ప్రారంభించింది. ఈ షోరూంను లలితా జ్యూవెలర్స్ అధినేత (గుండు బాస్) డా. ఎం కిరణ్ కుమార్ తన తనయుడు హీత్ చేతుల
Read More...
Local News 

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్ సికింద్రాబాద్ ఏప్రిల్ 19 (ప్రజా మంటలు): NIPPON ఎక్స్ ప్రెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ( సిఎస్ఆర్)  కమ్యూనిటీ సర్వీస్ కింద అనేక సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ఆర్గనైజర్స్ తెలిపారు. ఇందులో భాగంగా శనివారం బేగంపేట చౌరస్తాలో NIPPON  ఎక్స్ ప్రెస్ CSR కమ్యూనిటీ సర్వీస్ లో భాగంగా...
Read More...
Local News 

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం..  కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ..  బిజెపి నాయకురాలు రాజేశ్వరి. సికింద్రాబాద్ ఏప్రిల్ 18 (ప్రజా మంటలు): మోడీ, అమిత్ షా లు కేడీలు, దొంగలు, దరిద్రులు ఆరా పోరా అంటూ మోడీని తొక్కి తన్ని జైలులో పెడతాము అంటూ ఒక రాజ్యాంగ బద్ధమైన ఉన్నతమైన ప్రధాని పదవిలో ఉన్నవారిని ఏకవచనంతో సంభోదించడం రాజ్యాంగ బద్ధమైన ఎమ్మెల్సీ పదవిలో ఉన్న అద్దంకి దయాకర్ అహంకారానికి నిదర్శనం అని...
Read More...
State News 

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

  కొప్పుల పుస్తకాన్ని ఆవిష్కరించనున్న కేసీఆర్ జలవిహార్ లో ఈ నెల 20, సా.5 గం.లకు హైదరాబాద్ ఏప్రిల్ 18: మాజీమంత్రి, కార్మిక నాయకుడు కొప్పుల ఈశ్వర్ 50 ఏళ్ల రాజకీయ జీవితంపై రచించించిన " కొప్పుల ఈశ్వర్ 50 ఏళ్ల ప్రయాణం - ఒక  ప్రస్థానం" పుస్తకాన్ని BRS అధినేత కేసీఆర్, ఈనెల 20వ తేదీ...
Read More...
Local News 

అకాల వర్షాలకు   కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

అకాల వర్షాలకు   కొట్టుకపోయిన గుడిసెలు.  రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు మండలంలో కొన్ని గ్రామాలకు కరెంటు బంద్    ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 18( ప్రజా మంటలు దగ్గుల అశోక్):   మండలంలోని అన్ని గ్రామంలో ఒక్కసారిగా వచ్చినటువంటి జడివానకు ఈదురు గాలులకు రాళ్లవానకు తీవ్రమైన నష్టం జరిగింది. పంట నష్టాలు విపరీతంగా జరిగి చేతికొచ్చిన పంటలన్నీ నేలకొరిగాయి. రోడ్డు పొడవునా చెట్లు పడిపోవడంతో వాహనదారులకు చాలా ఇబ్బందిగా మారింది. ఎర్ధండి...
Read More...
Local News 

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం సీతాఫల్మండిలో అంజన్ కుమార్ యాదవ్ దిష్టిబొమ్మ దహనం సికింద్రాబాద్ ఏప్రిల్ 18 ( ప్రజామంటలు) : దేశ ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి, అమిత్ షా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే బహిరంగ క్షమాపణ  చెప్పాలని జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ...
Read More...
Local News 

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు సికింద్రాబాద్, ఏప్రిల్ 18 ( ప్రజామంటలు): సికింద్రాబాద్ లో శుక్రవారం క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు.  కేజేఆర్ గార్డెన్ లో లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ప్రత్యేక కూడిక ప్రార్ధనలు చేశారు. ప్రముఖ పాస్టర్ స్టీఫెన్ పాల్,శైలా పాల్ లు క్రీస్తు సందేశాన్ని అందజేశారు. ఈ ప్రార్థనలో...
Read More...
Opinion 

మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ. మెట్టుపల్లి ఏప్రిల్ 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక): జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో బిస్మిల్లా మస్జిద్ నుండి ముస్లిం సమాజ ఆధ్వర్యంలో వాక్ఫ్ బోర్డ్  కు వ్యతిరేకంగా ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వక్ఫ్ ప్రొటెక్షన్ బిల్ – 2025కు వ్యతిరేకంగా తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ...
Read More...
State News 

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

విడిసి చొరవతో... రాలిన పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా జరగని "న్యాయం"...? గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్న దోపిడీలు ఇకనైనా అధికారులు స్పందించాలని చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి బుగ్గారం ఏప్రిల్ 18: గ్రామ అభివృద్ది కమిటీ బుగ్గారం చొరవతో ఓ రాజకీయ నాయకుని వద్ద గత ఆరేండ్ల కాలం నుండి నిలిచి పోయిన పంచాయతీ "దడువత్" డబ్బులు వసూలు అయ్యాయి. గత...
Read More...