ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం మొత్తం ఆత్మహత్య 

On
ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం మొత్తం ఆత్మహత్య 

ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం మొత్తం ఆత్మహత్య 

కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 01: 

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారాం లోని ఓ అపార్ట్మెంట్ లో ఇద్దరు పిల్లలను చంపి తాము ఆత్మహత్య చేసుకున్న భార్య భర్తలు విషయం పోలీసులు తెలిపారు 

మృతులు మంచిర్యాల కు చెందిన వెంకటేష్(40), వర్షిణి(33) లుగా గుర్తింపు.వారి పిల్లలు రిషికాంత్(11), విహంత్ (3)

సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న జీడిమెట్ల పోలీసులు.ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారని సమాచారం...

Tags