46 వ వార్డు రాంబజార్ లో నూతన ఆర్యవైశ్య భవనం ప్రారంభం

On
46 వ వార్డు రాంబజార్ లో నూతన ఆర్యవైశ్య భవనం ప్రారంభం

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల ఆగస్ట్ 14(ప్రజా మంటలు )

పట్టణములోనీ 46వ వార్డు రాంబజార్ లో నూతనంగా నిర్మించిన ఆర్యవైశ్య సంఘ భవనాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

ముఖ్య అతిధులుగా హాజరైన ఎంపీ ధర్మపురి అరవింద్,ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి .

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మేన్ అడువాల జ్యోతి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ బొడ్ల జగదీష్,సంఘం అధ్యక్షుడు మంచాల కృష్ణ ,గౌరవ అధ్యక్షులు ఎర్రవెల్లి సురేష్,ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్,వైశ్య సంఘం సభ్యులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags