భారీ వర్షాలతో జరిగిన నష్టంపై సిఎం రేవంత్ సమీక్ష - ఖమ్మంకు రొడ్డుమార్గాన సిఎం

On
భారీ వర్షాలతో జరిగిన నష్టంపై సిఎం రేవంత్ సమీక్ష - ఖమ్మంకు రొడ్డుమార్గాన సిఎం

భారీ వర్షాలతో జరిగిన నష్టంపై సిఎం రేవంత్ సమీక్ష - ఖమ్మంకు రొడ్డుమార్గాన సిఎం

హైదారాబాద్ సెప్టెంబర్ 02:

రాష్ట్రంలో భారీ వర్షాలతో వాటిల్లిన నష్టం, వరద సహాయక చర్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సమీక్షిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష సమావేశానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రోడ్డు మార్గంలో ఖమ్మంకు బయలుదేరుతారు. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు.

Tags