జగిత్యాల పట్టణ పురోహితులు రుద్రాంగి నర్సయ్య శర్మ శివైక్యం.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఆగస్ట్ 28 (ప్రజా మంటలు )
పట్టణ పురోహితుడు బ్రహ్మశ్రీ రుద్రంగి నర్సయ్యశర్మ (96) ఈ రోజు (బుధవారం) సాయంత్రం 4-30 గంటలకు స్వర్గస్తులయ్యారని తెలుపుటకు చింతిస్తున్నాము.
వారి అంత్యక్రియలు గురువారం ఉదయం 11-30 గంటలకు జగిత్యాల బ్రాహ్మణ వాడ స్వగృహంలో నిర్వహించబడుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
పురోహితులు నరసయ్య గారి మృతి పట్ల బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
Tags