సోదరులకు రాఖీ కట్టి తుదిశ్వాస విడిచిన చెల్లి 

On
సోదరులకు రాఖీ కట్టి తుదిశ్వాస విడిచిన చెల్లి 

*

సోదరులకు రాఖీ కట్టి తుదిశ్వాస విడిచిన చెల్లి 

హైదారాబాద్ ఆగస్టు 19:
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కోదాడలో డిప్లొమా చదువుతున్న ఆమెను(17) ప్రేమ పేరుతో ఓ ఆకతాయి వేధిస్తుండటంతో మనస్తాపం చెంది గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. 

దీంతో ఆస్పత్రిలో చేర్పించగా కొన ఊపిరితో ఉన్న తాను రక్షాబంధన్ వరకు ఉంటానో లేదోనంటూ నిన్న రాత్రి తమ్ముడు, అన్నలకు రాఖీ కట్టి గంటల్లోనే తుదిశ్వాస విడిచింది.

Tags