సోదరులకు రాఖీ కట్టి తుదిశ్వాస విడిచిన చెల్లి
On
*
సోదరులకు రాఖీ కట్టి తుదిశ్వాస విడిచిన చెల్లి
హైదారాబాద్ ఆగస్టు 19:
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కోదాడలో డిప్లొమా చదువుతున్న ఆమెను(17) ప్రేమ పేరుతో ఓ ఆకతాయి వేధిస్తుండటంతో మనస్తాపం చెంది గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
దీంతో ఆస్పత్రిలో చేర్పించగా కొన ఊపిరితో ఉన్న తాను రక్షాబంధన్ వరకు ఉంటానో లేదోనంటూ నిన్న రాత్రి తమ్ముడు, అన్నలకు రాఖీ కట్టి గంటల్లోనే తుదిశ్వాస విడిచింది.
Tags