గ్రోమోర్ సెంటర్ ఆకస్మిక తనఖి చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
On
గ్రోమోర్ సెంటర్ ఆకస్మిక తనఖి చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల జులై 12 (ప్రజా మంటలు) :
మన గ్రోమోర్ సెంటర్లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా వ్యవసాయ అధికారి వాణితొ కలసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫర్టిలైజర్ ఈపాస్ ద్వారానే అమ్మకాలు జరపాలని సూచించారు. గ్రౌండ్ బ్యాలెన్స్ మరియు స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. పెస్టిసైడ్ లైసెన్స్ మరియు బిల్ బుక్స్ బిల్ బుక్స్ పరిశీలించి ఎక్స్పైరీ డేట్ లోపల ఉన్న పురుగు మందులు మాత్రమే విక్రయించాలని మరియు నాణ్యత గల విత్తనాలు రసీదు ఇచ్చి రైతులకు అమ్మకాలు జరపాలని తెలిపారు.
కలెక్టర్ వెంట మండల వ్యవసాయ అధికారి షాహిద్ అలీ, ఏయు భూమేశ్వర్ ఉన్నారు.
Tags