కడుపునొప్పి బరించలేక,ఆర్థిక బాధలతో ఆత్మహత్య
On
కడుపునొప్పి బరించలేక,ఆర్థిక బాధలతో ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు):
డబ్బా గ్రామానికి చెందిన నునావత్ సునీత ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ, ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోయినా, కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోల్డఇసుల్బ్బాu తెలిపారు.
ఎనిమిది సం .లో క్రితం భర్తతట్నo విడాకులు తీసుకొని, డబ్బా గ్రామంలోని తన అన్నదమ్ముల స్థలంలో రేకుల షెడ్డు వేసుకొని తన కూతురు అంజలి(10) తో కలిసి ఉంటున్నది.
అయితే ఆమెకు గత కొంతకాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ హాస్పిటల్ కి వెళ్లి చికిత్స చేయించుకోవడానికి ఆమె వద్ద డబ్బులు లేక మానసికంగా కృంగిపోయి మంగళవారం రోజున, తన కూతురు అంజలి స్కూల్ కి వెళ్ళిన తర్వాత, ఇంట్లో ఒక్కతే ఉన్న సమయంలో తన ఇంట్లో రేకుల షెడ్యూ రాడ్డుకి చీరతో ఊరి పెట్టుకొని మరణించింది. కూతురు అంజలి స్కూల్ నుండి మధ్యాహ్నం 12 గంటల సమయంలో తినడానికని ఇంటికి రాగా తలుపు ఎంత కొట్టిన తీయకపోయేసరికి అనుమానం వచ్చి మృతురాలి అన్నదమ్ములను పిలువగా వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూసేసరికి రాడ్డుకి ఉరి పెట్టుకొని అప్పటికే మరణించినదని, తన చెల్లె మరణం పై ఎవరిపై ఎలాంటి అనుమానం లేదని ఆరోగ్యం బాగాలేక చికిత్స చేయించుకోవడానికి డబ్బులు కూడా లేక మనస్థాపం చెంది ఉరి పెట్టుకొని మరణించిందని, అన్న భూక్య కాంతారావు ఫిర్యాదు ఇవ్వగా ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
శాన్ ఆంటోనియో నుంచి బయలుదేరిన సైనిక విమానం - పంజాబ్ చేరిక
Published On
By ch v prabhakar rao
అమెరికాలోని 295 మంది భారతీయులతో,
శాన్ ఆంటోనియో నుంచి బయలుదేరిన సైనిక విమానం - పంజాబ్ చేరిక
• అమెరికాలో చట్టవిరుద్ధంగా 7,25,000 మంది భారతీయులు
వాషింగ్టన్ ఫిబ్రవరి 05:
అక్రమ వలసదారుల(Illegal immigrants)పై డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రభుత్వం అణచివేతను ముమ్మరం చేసింది. 205 మంది భారతీయ వలసదారులతో కూడిన అమెరికా సైనిక విమానం...
Read More...
19 మంది తమిళనాడు మత్స్యకారుల విడుదల!
Published On
By ch v prabhakar rao
19 మంది తమిళనాడు మత్స్యకారుల విడుదల!
ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.60.5 లక్షల జరిమానా!
చెన్నై ఫిబ్రవరి 05:
శ్రీలంక కోర్టు 19 మంది తమిళనాడు జాలర్లకు జరిమానా విధించి విడుదల చేసింది. జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
గత జనవరిలో రామేశ్వరం నుండి. 26వ తేదీన శ్రీలంక నావికాదళం సముద్రంలో చేపలు పట్టడానికి...
Read More...
మహా కుంభమేళాలో ప్రధాన మంత్రి మోదీ.
Published On
By ch v prabhakar rao
మహా కుంభమేళాలో ప్రధాన మంత్రి మోదీ.
ప్రయాగ రాజ్ (ఉత్తరప్రదేశ్) ఫిబ్రవరి 05:
మహా కుంభమేళా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ప్రధాని మోదీ పడవలో కుంభమేళాను సందర్శించారు.
బుధవారం ఉదయం ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
Read More...
అంబేద్కర్ సన్నిధిలో ప్రధాని మోడీకి క్షీరాభిషేకం
Published On
By Kasireddy Adireddy
మండల అధ్యక్షులు శ్రీ రామోజు శ్రీనివాస్
Read More...
ఘనంగా సూర్య నారాయణ స్వామి కళ్యాణ వేడుకలు.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349494/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 4( ప్రజా మంటలు ) :
చింతకుంట చెరువు సమీపంలోని సూర్య భగవాన్ ధనలక్ష్మి,సహిత ధన్వంతరి దేవాలయంలో రథసప్తమి వేడుకలలో భాగంగా పద్మిని,ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం, అంగరంగ వైభవంగా జరిగింది.
ఉదయం సూర్యనారాయణ స్వామికి క్షీరాభిషేకం, ఫల పంచామృత అభిషేకం,...
Read More...
బీఆర్ఎస్ పార్టీ తరపున రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) :
లింగన్న పంట రుణం మాఫీ కాక అప్పులు తీరిక మనస్తాపంతో 15 రోజుల క్రితం చేనులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ రైతు ఆత్మహత్యల అధ్యయనం కమిటీ చైర్మన్ మాజీ...
Read More...
ఘనంగా ఎల్లమ్మ పట్నాలు పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) :
రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో నిర్వహించిన ఎల్లమ్మ పట్నాలు మరియు బోనాలు జాతర మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి.
ఈ కార్యక్రమంలో జాబితపూర్...
Read More...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాలాభిషేకం. - బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు)
భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గం శాఖ ఆధ్వర్యంలో పేద మరియు మధ్యతరగతి వర్గాలను బలపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారం స్థానిక తహశీల్ చౌరస్తా లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేక నిర్వహించి...
Read More...
పాత పన్ను విధానం రద్దుపై నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ
Published On
By ch v prabhakar rao
పాత పన్ను విధానం రద్దుపై నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ
న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 04:
కొత్త పన్ను విధానం మరింత ఆకర్షణీయంగా తీసుకొస్తున్న.. తరుణంలో పాత పన్ను విధానం రద్దు చేసే అవకాశం ఉందని పుకార్లు పుడుతున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. పాత పన్ను విధానం రద్దు చేస్తారనే వార్తల్లో...
Read More...
అవినాష్ కాలేజీ ఎదుట బీఆర్ఎస్వీ ఆందోళన
Published On
By ch v prabhakar rao
అవినాష్ కాలేజీ ఎదుట బీఆర్ఎస్వీ ఆందోళన * దళిత విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్
సికింద్రాబాద్, ఫిబ్రవరి 04 ( ప్రజామంటలు ) :
సికింద్రాబాద్ ఎస్డీ రోడ్డు లోని అవినాష్ కాలేజీ ఎదుట మంగళవారం బీఆర్ఎస్వీ నాయకులు ఆందోళన నిర్వహించారు. కాలేజీ గేట్ వద్ద బైఠాయించి, డిగ్రీ విద్యార్థి రాహుల్ కు న్యాయం చేయాలని...
Read More...
సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీచే బహుమతుల ప్రధానం
Published On
By ch v prabhakar rao
సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీచే బహుమతుల ప్రధానం
హన్మకొండ ఫిబ్రవరి 04:
చిన్నారుల్లో ఉన్న కళలను ప్రోత్సహించడానికై, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ప్రతి నెల నిర్వహించే డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తుంది.అందులో భాగంగా "సంక్రాంతి పండుగ" అంశం తో నిర్వహించారు.
పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుపొందిన వారికి బహుమతులు అంది,స్తూ చిన్నారుల్లో ఉన్న కళల్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, చదువు...
Read More...
ఆలయ మాజీ చైర్మన్ కు మాతృవియోగం
Published On
By Kasireddy Adireddy
ఫిబ్రవరి 4 (ప్రజామంటలు) భీమదేవరపల్లి :
కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్తా తల్లి మణెమ్మ మంగళవారం వయోభారంతో శివైక్యం చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మృతికి గల కారణాలను తెలుసుకొని, మణెమ్మ పార్థివ దేవానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నివాళులు...
Read More...