ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు చేస్తాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

On
ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు చేస్తాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది..

ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు చేస్తాం..
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జులై 15 (ప్రజా మంటలు)

ప్రైవేట్ సెక్టార్ లో సైతం నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ 
తాటి పర్తి జీవన్ రెడ్డి..

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఉద్యోగాల భర్తీ లో వివక్ష చూపుతున్నారని, ఉద్యోగ నియామకాల కోసం ఉద్యమం సాగింది. 

నిరుద్యోగులు, విద్యార్థులు, ఆత్మ బలిదానాలు, అమరుల త్యాగాల తో  తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది..

బీ అర్ ఎస్ ను ఉద్యమ పార్టీ గా భావించి దశాబ్ద కాలం ప్రజలు బీ  రెండు సార్లు అవకాశం కల్పించారు.

తెలంగాణ రాష్ట్రంలో 1.91,000 పోస్టులు ఉన్నాయని బిస్వల్ కమిటీ  సూచించిన ఉద్యోగాల భర్తీ పై నిర్లక్ష్యం వహించింది.

టెట్ నిర్వహణ ను కూడా నిర్లక్ష్యము చేశారు.

టెట్ ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహించాలి.

గత ప్రభుత్వం నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించింది.

గ్రూప్ 1 పేపర్ లీ కేజీ తో రాష్ట్రం పరువు పోయింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తోనే  30 వేల మంది నియామకాలు చేపట్టినం.

గతంలో నోటిఫికేషన్ 5000 పోస్టులు ఇస్తే 11000లకు పెంచినం.

గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమ్స్ కూడా పూర్తి చేసినం.

గ్రూప్ 2  పరీక్షలు సైతం నిర్వహించేందుకు అన్ని సిద్దం చేసినం.

ప్రైవేట్ సెక్టార్ లో సైతం నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ కల్పిస్తాం.

ఐటిఐలను అడ్వాన్స్ టెక్నాలజీ కలాశాలలుగా  అప్గ్రేడ్ చేసినం.

సీఎం రేవంత్ రెడ్డీ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించుకొని పరీక్షలు నిర్వహిస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక
ఏ విధంగా ఆటంకాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.

ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నోటిఫికేషన్ కు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలి..

మార్పులు చే స్తే న్యాయ స్థానం జోక్యం చేసుకుంటుంది.

గ్రూప్ -1  మెయిన్స్ కు 1:100 
పరీక్షలు ఇవ్వాలనడం దేనికి సంకేతం.

బీఆర్ ఎస్ బుద్ది మారడం లేదన్నారు.

ప్రతిపక్షాలు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఆటంక పరిచే ధోరణి విడనాడి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని హితవు పలికారు.

డీఎస్సీ పరీక్ష జూలై 18 నుండి ప్రారంభం అవుతుందన్నారు.

ఇప్పటికే డీఎస్సీ పరీక్ష కోసం హల్ టికెట్ సైతం డౌన్లోడ్ చేసుకొని పరీక్ష రాసేందుకు సిద్దంగా ఉన్నారు.

ఇప్పుడు డీఎస్సీ పరీక్ష రద్దు చేయాలనడం హాస్యాస్పదమన్నారు.

నిరుద్యోగ యువతలో ఆత్మస్థైర్యం నింపాల్సింది పోయి, ప్రతిపక్షాలు నిరుద్యోగులను గందరగోళానికి గురి చేస్తున్నాయి.

ప్రతిపక్షాలు వీలైతే నియామకాల ఖాళీల భర్తీ చేపట్టే అంశాలను   ప్రభుత్వ దృష్టికి తీసుకు రావాలని హితవు పలికారు.

ఉపాద్యాయుల పోస్టుల ఖాళీలకు అనుగుణంగా  ప్రతి సంవత్సరం 
భర్తీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

Tags

More News...

Local News 

జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ సునీతకు ఎండీ సజ్జనార్ ప్రశంసలు

జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ సునీతకు ఎండీ సజ్జనార్ ప్రశంసలు జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ సునీతకు ఎండీ సజ్జనార్ ప్రశంసలు జగిత్యాల ఫిబ్రవరి 05: కొత్త బస్టాండ్ లో విధులు నిర్వర్తిస్తూన్న డిపో మేనేజర్ సునీత, కొద్ది రోజుల క్రితం మహిళా  ప్రయాణికురాలికి ఆరోగ్యం బాగాలేనందువల్ల ఆమెకు సత్వరం సిపిఆర్ చేసి ఆసుపత్రికి పంపించగా,ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ఆమె సేవలకు గాని ఆర్టీసి సంస్థ ఎండి...
Read More...
Local News 

ముదిరాజ్​ లను వెంటనే బీసీ ఏ లోకి మార్చండి...

ముదిరాజ్​ లను వెంటనే బీసీ ఏ లోకి మార్చండి... ముదిరాజ్​ లను వెంటనే బీసీ ఏ లోకి మార్చండి... సికింద్రాబాద్​, ఫిబ్రవరి 05 ( ప్రజామంటలు): ముదిరాజ్​ ల జీవిత కాల సమస్య అయినటువంటి బీసీ డీ  నుంచి బీసీ ఏ  లోకి ముదిరాజ్​ కమ్యూనిటీని వెంటనే మార్చాలని పలువురు రాష్ర్ట ముదిరాజ్​ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్​ కు ఈమేరకు...
Read More...
Local News 

కొక్కరకుంటలో  శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి

కొక్కరకుంటలో  శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి   కొక్కరకుంటలో  శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి కరీంనగర్ ఫిబ్రవరి 05: కరీంనగర్ ప్రెస్ భవన్ లో జిల్లా కురుమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కడారి అయిలయ్య అధ్యక్షతన జరిగిన పత్రికా సమావేశంలో ముఖ్య అతిథులు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్...
Read More...
Local News 

కుల గణన చారిత్రాత్మక నిర్ణయం - సంఘనభట్ల

కుల గణన చారిత్రాత్మక నిర్ణయం - సంఘనభట్ల కుల గణన చారిత్రాత్మక నిర్ణయం - సంఘనభట్ల  -మాట ఇస్తే కాంగ్రెస్ మడమ తిప్పదు -ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది -బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం ధర్మపురి ఫిబ్రవరి 05: కాంగ్రెస్ మాట ఇస్తే మడమ తిప్పదని, ఇచ్చిన మాట ప్రకారం కుల గణన, సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి, ఆ...
Read More...
Local News 

జాబితాపూర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ

జాబితాపూర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ జాబితాపూర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ జగిత్యాల ఫిబ్రవరి 05: రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ సందర్భంగా పలు గౌడ సంఘ నాయకులను తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కలిసి శుభా కాంక్షలు. తెలిపారు.వెంట నాయకులు అంకం సతీష్,ధనేశ్వర్ రావు,తిరుపతి,రాజు,మనోజ్,తదితరులు ఉన్నారు....
Read More...
Spiritual   State News 

యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు  (రామ కిష్టయ్య సంగన భట్ల)       ధర్మపురి క్షేత్ర దేవస్థాన అంతర్గతంగా ఉన్న యమ ధర్మరాజు మందిరంలో బుధ వారం భరణీ నక్షత్ర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఇక్కడి యమ ధర్మరాజు మందిరం, విశేష ప్రాధాన్యతను సంతరించు కుంది. భారతావని లోనే అరుదుగా, అపు రూపంగా, క్షేత్రంలో వెలసిన...
Read More...
Local News  State News 

టి జీ ఆర్టీసీ లాజిస్టిక్స్‌ కార్గో సేవలలో హోమ్‌ డెలవరి

టి జీ ఆర్టీసీ లాజిస్టిక్స్‌ కార్గో సేవలలో హోమ్‌ డెలవరి టి జీ ఆర్టీసీ లాజిస్టిక్స్‌ కార్గో సేవలలో హోమ్‌ డెలవరి జగిత్యాల ఫిబ్రవరి 05: జగిత్యాలలో ఆర్టీసీ లాజిస్టిక్స్‌ సిబ్బంది ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.ఆర్టీసీ బస్టాండ్ నుండి మార్కెట్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు., ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.  హోమ్ డెలివరీ కౌంటర్ డెలివరీ పార్సిల్లు ప్రారంభిస్తున్నామని. ఈ...
Read More...

శాన్ ఆంటోనియో నుంచి బయలుదేరిన సైనిక విమానం - పంజాబ్ చేరిక

శాన్ ఆంటోనియో నుంచి బయలుదేరిన సైనిక విమానం - పంజాబ్ చేరిక అమెరికాలోని 295 మంది భారతీయులతో, శాన్ ఆంటోనియో నుంచి బయలుదేరిన సైనిక విమానం - పంజాబ్ చేరిక • అమెరికాలో చట్టవిరుద్ధంగా 7,25,000 మంది భారతీయులు వాషింగ్టన్ ఫిబ్రవరి 05:    అక్రమ వలసదారుల(Illegal immigrants)పై డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రభుత్వం అణచివేతను ముమ్మరం చేసింది. 205 మంది భారతీయ వలసదారులతో కూడిన అమెరికా సైనిక విమానం...
Read More...
National  State News 

19 మంది తమిళనాడు మత్స్యకారుల విడుదల!

19 మంది తమిళనాడు మత్స్యకారుల విడుదల! 19 మంది తమిళనాడు మత్స్యకారుల విడుదల! ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.60.5 లక్షల జరిమానా! చెన్నై ఫిబ్రవరి 05: శ్రీలంక కోర్టు 19 మంది తమిళనాడు జాలర్లకు జరిమానా విధించి విడుదల చేసింది. జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. గత జనవరిలో రామేశ్వరం నుండి. 26వ తేదీన శ్రీలంక నావికాదళం సముద్రంలో చేపలు పట్టడానికి...
Read More...
National  International   State News 

మహా కుంభమేళాలో ప్రధాన మంత్రి మోదీ.

మహా కుంభమేళాలో ప్రధాన మంత్రి మోదీ. మహా కుంభమేళాలో ప్రధాన మంత్రి మోదీ. ప్రయాగ రాజ్ (ఉత్తరప్రదేశ్) ఫిబ్రవరి 05: మహా కుంభమేళా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ప్రధాని మోదీ పడవలో కుంభమేళాను సందర్శించారు. బుధవారం ఉదయం ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
Read More...
Local News 

అంబేద్కర్ సన్నిధిలో ప్రధాని మోడీకి క్షీరాభిషేకం

అంబేద్కర్ సన్నిధిలో ప్రధాని మోడీకి క్షీరాభిషేకం మండల అధ్యక్షులు శ్రీ రామోజు శ్రీనివాస్
Read More...
Local News 

ఘనంగా సూర్య నారాయణ స్వామి కళ్యాణ వేడుకలు.

ఘనంగా సూర్య నారాయణ స్వామి కళ్యాణ వేడుకలు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349494/9348422113).  జగిత్యాల ఫిబ్రవరి 4( ప్రజా మంటలు ) :  చింతకుంట చెరువు సమీపంలోని సూర్య భగవాన్ ధనలక్ష్మి,సహిత ధన్వంతరి దేవాలయంలో రథసప్తమి వేడుకలలో భాగంగా పద్మిని,ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం, అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం సూర్యనారాయణ స్వామికి క్షీరాభిషేకం, ఫల పంచామృత అభిషేకం,...
Read More...