50 మంది ఆశ్రమ పాఠశాల విద్యార్థుల అస్వస్థత

On
50 మంది ఆశ్రమ పాఠశాల విద్యార్థుల అస్వస్థత

50 మంది ఆశ్రమ పాఠశాల విద్యార్థుల అస్వస్థత 

విశాఖపట్నం ఆగస్టు 31 :

అరకులోయ నియోజకవర్గం డంబ్రిగూడ మండలం బొందుగూడ  గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల లో కలుషిత ఆహారం తిని 50 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. అరకులోయ ఏరియా ఆసుపత్రికి హుటా హుటిన తరలించారు.

Tags