శ్రీమద్రామాయణ సప్తాహ ప్రవచకులకు సత్కారం.

On
శ్రీమద్రామాయణ సప్తాహ ప్రవచకులకు సత్కారం.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9964349493/9348422113).

జగిత్యాల ఏప్రిల్ 14 (ప్రజా మంటలు) : 

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ మన గుడి ఆధ్వర్యంలో జగిత్యాల బ్రాహ్మణ వీధి హరి హరాలయంలో శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచనం కొనసాగుతుండగా రామాయణంలోని విశిష్ట అంశాలను భాషణం చేసిన ప్రవచకులు నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక మరియు వాసుదేవ ఆచార్య లను బ్రాహ్మణ సంఘ పెద్దలు భగవత్ ప్రసాదంతో పాటు ఆశీర్వచనం జేసి స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు.

సప్తాహంలో పాల్గొన్న భక్తులు ప్రవచకులను సత్కరించారు.

Tags