తాళం వేసి ఉన్న రెండు ఇండ్లలో చోరీ

On
తాళం వేసి ఉన్న రెండు ఇండ్లలో చోరీ

తాళం వేసి ఉన్న రెండు ఇండ్లలో చోరీ

జగిత్యాల ఏప్రిల్ 27(ప్రజా మంటలు) :

తాళం వేసి ఉన్న రెండు ఇండ్లలో చోరీ జరిగింది.జగిత్యాల పట్టణంలోని ఆదర్శ నగర్ లో శుక్రవారం రాత్రి తాళం వేసి ఉన్న రెండు ఇండ్లలో చోరీ జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్కాడ్ తో ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. శేఖర్ రెడ్డి అనే ఇంటి యజమాని బీరువా తాళాలు పగుల కొట్టి ఒక ఇంట్లో రూపాయలు 50000 నగదును దుండగులు అపహరించినట్టు గుర్తించారు.

Tags