ట్రాక్టర్ దొంగలు రిమాండ్ కు తరలింపు.

On
ట్రాక్టర్ దొంగలు రిమాండ్ కు తరలింపు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల ఏప్రిల్ 15( ప్రజా మంటలు )

మల్యాల మం. రాజారం లో ఇటీవల ట్రాక్టర్ దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు తెలిపిన జగిత్యాల డిఎస్పీ రఘు చందర్..

నిర్మల్ జిల్లా కడెం మండలం అల్లంపెల్లి కి చెందిన సింగి రెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, పెంబి రాజు, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం షాం నగర్ కు చెందిన గొర్రె మధుకర్ లు ట్రాక్టర్ దొంగిలించారన్నారు.

Tags