రేపు కాంగ్రెస్ లో చేరనున్న  12 మంది బి అర్ ఎస్ ఎమ్మెల్యేల చేరిక ?

On
రేపు కాంగ్రెస్ లో చేరనున్న  12 మంది బి అర్ ఎస్ ఎమ్మెల్యేల చేరిక ?

రేపు కాంగ్రెస్ లో చేరనున్న  12 మంది.  బి అర్ ఎస్ ఎమ్మెల్యేల చేరిక ?

హైదరాబాద్ ఏప్రిల్ 4:

బి అర్ ఎస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తలగనున్నట్లు తెలుస్తుంది. రేపు, శుక్రవారం గాంధీ భవన్ లో, బి అర్ ఎస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ దీపా మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనున్నట్లు తెలుస్తుంది. 

గతంలో తెలుగు దేశం పార్టీలో గెలిచిన వారు, ఆ పార్టీలో ఉన్న నాయకులు బి అర్ ఎస్ లో చేరి గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మేల్యేలు BRS పార్టీకి గుడ్ బై చెపుతున్నారట.

ఇందులో వివేకనంద గౌడ్ కుత్బుల్లాపూర్, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్, మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్, కాలే యాదయ్య చేవెళ్ల, డి.సుధీర్ రెడ్డి ఎల్ బీ నగర్, గంగుల కమలాకర్ కరీంనగర్,లు ఉండవచ్చని గుసగుసలు వినబడుతున్నాయి.

గంగుల ఖండన

పార్టీ మారుతున్నాననే వాట్సప్ కబుర్లు పట్టించుకోవద్దని గంగుల కమలాకర్ తెలిపారు. రేపు కేసీఅర్ కరీంనగర్ వస్తున్నాడని, ఆ ఏర్పాట్లలో ఉన్నానని చెప్పారు.

Tags