వాయుసేన కాన్వాయ్పై ఉగ్రవాదుల దాడి.
On
వాయుసేన కాన్వాయ్పై ఉగ్రవాదుల దాడి.
శ్రీనగర్ మే 04 :
భద్రతా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భారత వైమానిక దళ సిబ్బంది కాన్వాయ్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
గాయపడిన సైనికులను మెరుగైన చికిత్స కోసం ఉత్తమ్పూర్లోని కమాండో ఆసుపత్రికి తరలించామని, ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆర్మీ సిబ్బంది శోధిస్తున్నారని వారు తెలిపారు.
Tags