ఎంపీ ఈటలకు స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వాలి

On
ఎంపీ ఈటలకు స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వాలి

సికింద్రాబాద్, ఏప్రిల్ 09 (ప్రజామంటలు):

మల్కాజిగిరి ఎంపీ,సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ కు తెలంగాణ రాష్ర్ట భారతీయ జనతా పార్టీ అద్యక్ష పదవిని ఇవ్వాలని కోరుతూ అఖిల భారత ముదిరాజ్ కోలి సమాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు పార్టీ అగ్రనాయకులను కోరారు.

తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, బడుగు బలహీన వర్గాల ప్రజల నాడీ తెలిసిన ఈటల రాజేందర్ రాష్ర్ట బీజేపీ సారథి పోస్టుకు అన్ని విధాలా అర్హుడని ఆయన పేర్కొన్నారు. రెండు సార్లు రాష్ర్ట కేబినేట్ మంత్రిగా, ముఖ్యంగా కరోనా పాండమిక్ సమయంలో హెల్త్ మినిస్టర్ గా ప్రాణానికి తెగించి రాష్ర్టానికి ఆయన చేసిన సేవలు అమూల్యమైనవని అన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట సాధనలో ఈటల రాజేందర్ పాత్ర చిరస్మరణీయమన్నారు.  రాష్ర్ట జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి ఈటల రాజేందర్ కు రాష్ర్ట బీజేపీ ప్రెసిడెంట్ పోస్టును ఇస్తే , ముదిరాజ్ లకు సరైన గౌరవం దక్కినట్లు తమ కమ్యూనిటీ భావిస్తుందని అన్నారు. పార్టీలో ఎలాంటి గ్రూప్ లు, కాని పక్షపాతం గాని చూపకుండా, అందరిని ఒకే విదంగా చూస్తూ, అందరితో మమేకంగా వ్యవహరించే ఈటల రాజేందర్ కు స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ పోస్టును ఇవ్వాలని పొట్లకాయల వెంకటేశ్వర్లు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా లకు బుధవారం పంపిన లేఖ లో కోరారు.

Tags

More News...

Local News 

ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శిక్షణ తరగతులు ముగింపు

ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శిక్షణ తరగతులు ముగింపు                                                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 5 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలోగత 10 రోజులుగా జరుగుతున్న భగవద్గీత శిక్షణా తరగతులు సోమవారం ముగిశాయి. విద్యార్థినీ విద్యార్థులచే భగవద్గీత శ్లోకాల పరీక్ష పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా లో డిగ్రీ అడ్మిషన్లకై దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు.

జగిత్యాల జిల్లా లో డిగ్రీ అడ్మిషన్లకై దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు.                                                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ         జగిత్యాల మే 6(ప్రజా మంటలు)    రాష్ట్రంలోని ఇంటర్మీడియట్, తత్సమాన పరీక్షలు పాసైన విద్యార్ధిని, విద్యార్థులందరూ డిగ్రీలో ప్రవేశాల కొరకై దోస్త్ (డిగ్రీఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, రిజిస్ట్రేషన్లు ప్రారంభమ య్యాయి అని స్థానిక SKNR ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా దోస్త్ అడ్మిషన్ల జగిత్యాల...
Read More...
Local News  State News 

గుడుంబా తయారీదారులనుండి రక్షించండి - బాధితుల ఫిర్యాదు

గుడుంబా తయారీదారులనుండి రక్షించండి - బాధితుల ఫిర్యాదు ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన గుడుంబా బాధిత యువకులు గొల్లపల్లి మే 05 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండల కేంద్రంలో  అక్రమంగా గుడుంబా బట్టీలు కాస్తున్న వారి వలన గొల్లపల్లి పట్టణంలో చాలామంది మధ్యతరగతి కుటుంబాలు గుడుంబా తాగి అనారోగ్యానికి గురి అయ్యి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని మరియు కొందరు దానికి గుడుంబా...
Read More...
Local News 

దేశం పరువు తీయడం రాహుల్ కు అలవాటే... రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని

దేశం పరువు తీయడం రాహుల్ కు అలవాటే... రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని   బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యం   గొల్లపెల్లి మే05 (ప్రజా మంటలు):  అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ పౌరాణికంలోనిరామాయణంలో రాముడి పాత్ర అంత కల్పితం అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాహుల్ మానసిక పరిపక్వతకు నిదర్శనం అని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యం,విమర్శించారు.హిందుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగ చేసుకున్న రాహుల్...
Read More...
Local News 

గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి... ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్‌పార్టీయే

గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి... ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్‌పార్టీయే కాంగ్రెస్ ఇంచార్జీ అదం సంతోష్ కుమార్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ మే 05 (ప్రజామంటలు): రానున్న జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేసి పార్టీని గెలిపించాలని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్  అదం సంతోష్ కుమార్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ లు  పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ...
Read More...
Local News 

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్ సికింద్రాబాద్ మే 05 (ప్రజామంటలు) :   పుష్ప–2 సినిమా ప్రీమియర్ షో సందర్బంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం  రిహాబిలిటేషన్ సెంటర్ లో  ఫిజియో థెరపి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నిర్మాత, హీరో అల్లు అర్జున్ తండ్రి  అల్లు అరవింద్ పరామర్శించారు.   దాదాపు...
Read More...
Local News 

ఇండ్లపై విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం

ఇండ్లపై విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం తొలగించాలని విద్యుత్ అధికారికి మహిళల వినతి పత్రం  గొల్లపల్లి మే 05 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ పక్కనే ఉన్న కాలనీవాసులు 11 కె.వి విద్యుత్ వైరులు ఇండ్లపై నుండి విద్యుత్ వైర్లతో బిక్కిబిక్కి మంటున్న కాలనీవాసులు ఆదివారం జరిగిన విద్యుత్ ప్రమాదం తెలిసిన విషయమే వెనుగుమట్ల వెళ్లే  11 కేవీ...
Read More...
Local News 

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్  సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  బుగ్గారం మండలం యశ్వంతరావు పేటలో భూభారతి రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ తో కలిసి హాజరు  బుగ్గారం, మే 05 (ప్రజా మంటలు)  భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్    భూ...
Read More...
Local News 

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా      ఎమ్మెల్యే డాక్టర్  సంజయ్ కుమార్.     

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా      ఎమ్మెల్యే డాక్టర్  సంజయ్ కుమార్.                                                         జగిత్యాల మే 5(ప్రజా మంటలు ) సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటానని,వారి సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ అన్నారు.సోమవారం  తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన వయో వృద్ధుల సంరక్షణ చట్టం అవగాహన అంశాల గోడ పోస్టర్లను,కరపత్రాలను...
Read More...
Local News 

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ 

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ                                                          సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113హైదరాబాద్ మే 5 (ప్రజా మంటలు)ఇటీవల ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని సోమవారం ఉదయం ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం...
Read More...
Local News 

సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్

సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి  ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ .                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113 జగిత్యాల మే 5 ( ప్రజా మంటలు)  సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలని,ప్రాచీన కాలం నుండి శాస్త్ర, సాంకేతిక, వైద్య, విజ్ఞాన రంగంలో భారత్ దేశమే అగ్రగామిగా ఉండేదని ఆర్ఎస్ఎస్ కరీంనగర్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. జగిత్యాల వాల్మీకి ఆవాసం...
Read More...
Local News 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్                                                       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113జగిత్యాల మే 5(ప్రజా మంటలు)జిల్లాలో ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా, జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్,  జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 10 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను పరిశీలించారు....
Read More...