ఈరోజుతో ముగియనున్న 3వ దశ ప్రచారం - 12 రాష్ట్రాలలో 94 సీట్లకు పోలింగ్
On
ఈరోజుతో ముగియనున్న 3వ దశ ప్రచారం -12 రాష్ట్రాలలో 94 సీట్లకు పోలింగ్
లోక్సభ 3వ దశ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది.12 రాష్ట్రాల్లోని 94 నియోజకవర్గాల్లో 7వ తేదిన ఓటింగ్ జరగనుంది.
గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 26 నియోజకవర్గాలకు, కర్ణాటకలోని 14 నియోజకవర్గాలకు, మహారాష్ట్రలోని 11 నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది.
Tags