కొండగట్టు అంజన్న ను దర్శించుకుని ముడుపు కట్టిన బారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి

On
కొండగట్టు అంజన్న ను దర్శించుకుని ముడుపు కట్టిన బారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి

 

కొండగట్టు ఏప్రిల్ 22( ప్రజా మంటలు) : 

ప్రముఖ కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రంలో ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి అనంతరం ముడుపుకట్టిన నిజామాబాద్ బీఅర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ,పాల్గొన్న జగిత్యాల శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్ ,మాజీ మంత్రి రాజేశం గౌడ్ .

ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్,ఎంపి అభ్యర్థి బాజీ రెడ్డి గోవర్ధన్, రాజేశం గౌడ్ ని స్వామి వారి శేష వస్త్రముతో సత్కరించి,ఆశీర్వాదం అందించారు ఆలయ అర్చకులు.

Tags