ఘనంగా శతచండి యాగం.

On
ఘనంగా శతచండి యాగం.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9348422113/9963349493)

ధర్మపురి ఏప్రిల్ 22 ( ప్రజా మంటలు ) : 

శ్రీ సాయి నరసింహ ప్రాజెక్ట్ వారిచే సోమవారం రాయపట్నం రోడ్డు ధర్మపురిలో శత చండి యాగం ప్రారంభం అయింది.

తొలి రోజు ఉదయం గణేశ పూజ, పుణ్యాహ వాచనం ,దీక్షావరణం యాగశాల ప్రవేషం, చండి పారాయణములు, వాస్తు , నవగ్రహ, యోగిని, క్షేత్ర పాలక, సర్వేతో భద్ర ,మండల స్థాపన పూజలు, ప్రధాన కలశ స్థాపన,మధ్యాహ్నము గణేశ హోమం, చండీ పారాయణములు ప్రారంభం జరిగింది.

ఈ నెల 24 వతేదీన పూర్ణాహుతి.

అన్నదానం జరుగునని ట్రస్ట్ బాద్యులు వొజ్జల ప్రవీణ్ శాస్త్రి స్వాతి తెలిపారు.

Tags