ఘనంగా హరిహరాలయ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం

On
ఘనంగా హరిహరాలయ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం

           సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 
జగిత్యాల ఏప్రిల్ 28(ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ మీది హరిహరాలయంలో ఆలయానికి సంబంధించి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. 

అధ్యక్షులుగా చాకుంట వేణుమాధవరావు, ఉపాధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్ చారి ,కార్యదర్శి రుద్రాంగి రాఘవేంద్ర శర్మ ,కోశాధికారి మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, ప్రచార కార్యదర్శి కొత్తపెల్లి శ్రీనివాస్ శర్మ ,సహాయ కార్యదర్శులు పార్థసారథి శర్మ ,నమిలికొండ చంద్రశేఖర్ శర్మ 

కన్వీనర్ సిరిసిల్ల రాజేంద్ర శర్మ ,ఉమాశంకర్ శర్మ 

కార్యవర్గ సభ్యులు* మెట్ట హరి కిరణ్ ,మోతె వినయ్, సువర్ణ కళ్యాణ్, మోతే రాజగోపాల్ రావు, కొత్తపెల్లి కిరణ్ ,సిరిసిల్ల వేణుగోపాల్ ,నేరెళ్ల జ్యోతి, రుద్రంగి రమా తదితరులున్నారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించి స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి అభినందించారు.

Tags

More News...

Local News 

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో,ఘనంగా  కుంకుమ పూజలు

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో,ఘనంగా  కుంకుమ పూజలు .   జగిత్యాల జూన్ 13(ప్రజా మంటలు) పట్టణములోని చింతకుంట లోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం లో  శ్రీ ధనలక్ష్మి సేవా సమితి  అధ్వర్యంలో పదవ  శుక్రవారం  పురస్కరించుకొని,అమ్మవారికి కుంకుమార్చన,లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు.మాతలు  అమ్మ వారికి ఒడి బియ్యం సమర్పించారు. కుంకుమ పూజ అనంతరం లక్కీ డిప్ ద్వారా ఒక్కరిని ఎంపిక...
Read More...
Local News 

నేరాల నివారణే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ 

నేరాల నివారణే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్     వార్షిక తనిఖీల్లో భాగంగా సారంగాపూర్  పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ      గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి సారంగాపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు , సిబ్బంది పనితీరు భేష్ సారంగాపూర్ జూన్ 13 (ప్రజా మంటలు) ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని జిల్లా ఎస్పీ...
Read More...
Local News 

జీలుగుల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను సందర్శించిన రాష్ట్ర టిబి పరిశీలనా బృందం

జీలుగుల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను సందర్శించిన రాష్ట్ర టిబి పరిశీలనా బృందం ఎల్కతుర్తి జూన్ 13 (ప్రజామంటలు) : "టిబి ముక్త్ భారత్" అభియాన్‌లో భాగంగా జూన్ 13న జీలుగుల గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 243 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, 19 మందికి తెమడ (CBNAAT) పరీక్షలు, 12 మందికి ఎక్స్‌రే పరీక్షలు చేశారు. ఈ...
Read More...
Local News 

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్    జగిత్యాల జూన్ 13 ( ప్రజా మంటలు) పట్టణ 9వ వార్డు లో 11 లక్షలతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ మాట్లాడుతూ  జగిత్యాల పట్టణం లో నాణ్యతతో కూడిన పనులు జరుగుతున్నాయనీ  20 ఏండ్ల నుండి నిరుపయోగంగా ఉన్న ధరూర్ క్యాంప్ వాటర్ ట్యాంక్...
Read More...
Local News 

తమ పిల్లలకు కార్పొరేట్ చదువులు – ఇతరులపై ఆంక్షలు!"*

తమ పిల్లలకు కార్పొరేట్ చదువులు – ఇతరులపై ఆంక్షలు! ప్రభుత్వ టీచర్ vs ప్రైవేట్ స్కూల్: ఎర్రబెల్లిలో వివాదం"
Read More...
National  International  

ఇరాన్ పై ఇజ్రాయి క్షిపణి దాడులు రివల్యూషనరి గార్డ్స్ చీఫ్, ఇద్దరు న్యూక్లియర్ శాస్త్రవేత్తల మృతి

ఇరాన్ పై ఇజ్రాయి క్షిపణి దాడులు రివల్యూషనరి గార్డ్స్ చీఫ్, ఇద్దరు న్యూక్లియర్ శాస్త్రవేత్తల మృతి న్యూఢిల్లీ జూన్ 13: ఇజ్రాయెల్ ఇరాన్ అణు మరియు క్షిపణి స్థావరాలపై దాడి చేసి అగ్ర సైనిక అధికారులను చంపింది.ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వ వార్తా సంస్థలో మాట్లాడుతూ, దాడిలో అగ్ర సైనిక అధికారులు మరియు శాస్త్రవేత్తలు మరణించారని ధృవీకరిస్తున్నారు. శుక్రవారం (జూన్ 13, 2025) తెల్లవారుజామున ఇజ్రాయెల్ ఇరాన్...
Read More...
Local News 

మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి 3సం జైలు శిక్ష 

మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి 3సం జైలు శిక్ష  గొల్లపల్లి జూన్ 13 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలోని అబ్బాపూర్ గ్రామానికి చెందిన నిందితుడు రెడపాక శ్రీనివాస్ (26), ఒక మైనర్ బాలిక ఇంట్లోకి ప్రవేశించి అసభ్యకరంగా ప్రవర్తించిన  ఘటనలో నిందితుని జైలు శిక్ష విధించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై 2021 గొల్లపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పటి ఎస్.ఐ జీవన్  కేసు నమోదు...
Read More...
National  International  

అహ్మదాబాద్ విమాన ప్రమాదం బతికి బయటపడ్డ ఒక ప్రయాణికుడు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం బతికి బయటపడ్డ ఒక ప్రయాణికుడు అహ్మదాబాద్ జూన్ 12: గురువారం అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో తమ ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన ప్రతి కుటుంబానికి టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కోటి రూపాయల పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో దెబ్బతిన్న బిజె మెడికల్ కాలేజీ హాస్టల్‌ను పునర్నిర్మించడంతో పాటు, గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా...
Read More...
Local News 

విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని ఎమ్మెల్యేకు కేబుల్ ఆపరేటర్ల వినతి 

విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని ఎమ్మెల్యేకు కేబుల్ ఆపరేటర్ల వినతి  జగిత్యాల జూన్ 12  విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని నియోజకవర్గ కేబుల్ ఆపరేటర్లు సంజయ్ కుమార్ ను వినతి పత్రం ద్వారా కోరారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యుత్ స్తంభాల ద్వారా కేబుల్ టీవీ వైర్లు కట్టి కేబుల్ ప్రసారాలను ఇంటింటికి అందజేస్తున్న కేబుల్...
Read More...
National  International  

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి - ముడి చమురు ధర పెరిగింది

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి - ముడి చమురు ధర పెరిగింది వాషింగ్టన్ జూన్ 12: అమెరికా సైనిక కుటుంబాలు మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలను విడిచిపెట్టవచ్చని డోనాల్డ్ ట్రంప్ అన్నారుఅమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి భౌగోళిక రాజకీయ ఆందోళనలు ప్రపంచ వస్తువుల మార్కెట్‌ను అస్థిరపరిచిన తర్వాత ముడి చమురు ధరల పెరుగుదల మొదలైంది.అమెరికా సైనిక...
Read More...
Local News 

జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు వినియోగించుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు వినియోగించుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి జగిత్యాల జూన్12(ప్రజా మంటలు) ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగపరుచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి తెలిపారు . గురువారం కోర్టు ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సివిల్ తగాదాలు, రాజీ పడే కేసులు ఉన్నట్లయితే తక్కువ...
Read More...
Local News 

లష్కర్ బోనాలకు ఉజ్జయిని టెంపుల్ ముస్తాబు..

లష్కర్ బోనాలకు ఉజ్జయిని టెంపుల్ ముస్తాబు.. జూలై 13న బోనాలు    14న రంగం( భవిష్యవాణి ) సికింద్రాబాద్, జూన్ 12 (ప్రజామంటలు) : ఆషాడ మాస బోనాల జాతర–2025 కు సికింద్రాబాద్ లోని శ్రీఉజ్జయిని మహాకాళి దేవస్థానం ముస్తాబవుతోంది. ఆలయాన్ని శుభ్రపరచి, రంగులు వేసే పనులు ప్రారంభమయ్యాయి. ఈనెల 20 లోగా ఆలయానికి రంగులు వేసే పనులు పూర్తి చేయాలని ఆలయ ఈవో...
Read More...