ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ ను పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
On
జగిత్యాల ఏప్రిల్ 07 (ప్రజా మంటలు) :
జగిత్యాల ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ తండ్రి హనుమంత రావు గారు (న్యాయవాది) ఇటీవల అనారోగ్యం తో మరణించగా వారి కుటుంబ సభ్యులను వారి నివాసం హౌసింగ్ బోర్డు జగిత్యాల లో కలిసి పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ,నాయకులు,తదితరులు.
Tags