భద్రాద్రి జిల్లా చర్ల మండలం పూసుగుప్ప సీఆర్పీఎఫ్ క్యాంపుపై నక్సల్స్ దాడి.
On
భద్రాద్రి జిల్లా చర్ల మండలం పూసుగుప్ప సీఆర్పీఎఫ్ క్యాంపుపై నక్సల్స్ దాడి.
భద్రాచలం సెప్టెంబర్ 25:
తెలంగాణలో నక్సల్స్ ఉనికి లేదంటూ డీజీపీ జితేందర్ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే,భద్రాద్రి జిల్లా చర్ల మండలం పూసుగుప్ప సీఆర్పీఎఫ్ క్యాంపుపై నక్సల్స్ దాడి చేశారు దాడిని CRPF జవాన్లు తిప్పికొట్టినట్లు తెలుస్తోంది.
బుధవారం రాత్రి 7 గంటల సమయంలో గ్రనేడ్ లాంచర్లతో మావోయిస్టులు విరుచుకుపడగా సీఆర్పీఎఫ్ బలగాలు సమర్థంగాతిప్పికొత్తరని పోలీసు వర్గాలు వెల్లడించాయి
20 నిమిషాల పాటు కొనసాగిన కాల్పులు , భద్రాద్రి ఏజెన్సీల్లో ఉద్రిక్తత పెరిగింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Tags